PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ ( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా కు చెందిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కేసును కొట్టివేసింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ — బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఈరోజు గురువారం రోజున మోర్తాడ్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత రెండు రోజులుగా తనపై జిఎస్టి విచారణ సందర్భంగా తనకు అండగా నిలిచిన బాల్కొండ నియోజకవర్గం ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.కొంతమంది జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపీడీవో

పయనించే సూర్యుడు జనవరి 8 గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం కాట్రేనికోన పంచాయతీ అధికారులు సిబ్బంది ఆయా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో రాజేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓల ఎన్. శంకర నారాయణ, ఎస్ సూర్యనారాయణ రాజుతో ఆయన సమీక్షించారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ & అభివృద్ధి కార్యక్రమాలపై ఆరాతీశారు. పారిశుధ్యం, మంచినీరు, వీధిలైట్ల నిర్వహణపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించాలని కార్యదర్శులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పటల్ ను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

పయనించే సూర్యుడు జనవరి 08,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ బిగ్ సి మొబైల్ షోరూం ఎదురుగా బుధవారం “అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్” అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ శిశువైద్య నిపుణులు డాక్టర్ పి. అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ముఖ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వ రాజముద్రణతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.”

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రాజముద్రణతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నారని, గత వైసీపీవై ఎస్ జగన్ పాలనలో ఫోటోల పిచ్చితో రైతులను ఆగం చేశారని, రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం మా మంచి ఉమ్మడి ప్రభుత్వంకే దక్కిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్

Scroll to Top