పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో హిమబిందు
పయనించే సూర్యుడు జనవరి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం తూర్పుపల్లి . మాముడూరు రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ, చాంపియన్ ఫార్మర్ రైతుల వరి పొలాలను పరిశీలించడం జరిగింది వారి పొలాలలో జింకు లోపాలను గుర్తించడం జరిగినది కావున జింకు స్ప్రే చేసుకోవాలని తెలియజేయడం జరిగినది అదేవిధంగా రైతులు అందరూ ఏపీ ఎఫ్ […]




