PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

కోటకొండ డబుల్ రోడ్డు ను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్,7 //నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట జిల్లా, కోటకొండ డబుల్ రోడ్డును వెంటనే పూర్తిచేయాలని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది.అప్పకిపల్లి నుండి కోయిలకొండకు 2022 – 23 సంవత్సరంలో డబుల్ రోడ్డు మంజూరు,అయింది . అట్టి రోడ్డుపనుల్లో బొమ్మనుపాడ్ నుండి బోయిలపల్లి వరకు రోడ్డు పనులు ఆపివేశారు,మరియు కోటకొండ గ్రామ శివారులో ఫారెస్ట్ పర్మిషన్ రాలేదని అట్టి పనులుకూడా నిలిపివేశారు అదేవిధంగా కోటకొండ గ్రామంలోకూడా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి

జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట మాజీ గ్రామ అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ నాయకులు గుర్రం రవీందర్ ముంజల నాగరాజు బగ్గి రమేష్ తరున్ గోపి కరుణాకర్ రంజిత్ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు….

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నారంలో నాల్గవ రోజు కొనసాగిన ఎన్.ఎస్.ఎస్. సేవా కార్యక్రమాలు

(పయనించే సూర్యుడు జనవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) యూనిట్-1 విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగవ రోజు అన్నారం గ్రామం సమీపంలోని కొండయగడ్డ తండాలోని వీధుల్లో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తండాలోని ప్రాథమిక పాఠశాల పరిసరాలను, తండా వీధులను చెత్త, చెదారం లేకుండా ఊడ్చి శుభ్రం చేశారు. తర్వాత తండాలోను, అన్నారం గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ భీంగల్ మండలం మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు రెండు లక్షల రావడం జరిగింది లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి చెక్కులు తొందర రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జై జై నర్సయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి – హిందూ సమ్మేళనం

పయ నించే సూర్యుడు జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి‌‌.ఆర్‌.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ హిందూ సమ్మేళనంలో కాకర్లపూడి ప్రతాప్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా విచ్చేసిన శృంగవృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ

Scroll to Top