PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“రైతును రాజుగా నిలబెట్టే దిశగా కూటమి పాలన మంత్రి ఆనం

పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు హసనాపురం. జనవరి 3 రైతు హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రైతు హక్కుల పరిరక్షణ వి ఎస్ గత ప్రభుత్వ ద్రోహం మంత్రి ఆనం మాట్లాడుతూ .గత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ప్రతి పౌర్ణమి లాగానే పుష్య పౌర్ణమి సందర్భంగా శ్రీ రమ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది 21 దంపతుల చేతులమీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 } శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందిముందుగా పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలులకు శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ముద్దు రాముల మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి చదువులు తల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పులిమామిడి గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్} శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పులమామిడి గ్రామం ఊట్కూరు మండల పరిధిలోని పులిమామిడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర సర్పంచ్ త్రివేణి చెన్నప్ప ఉప సర్పంచ్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ త్రివేణి చెన్నప్ప. మాట్లాడుతూ భారతదేశంలోనే చదువుల తల్లి పేరుగాంచిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటిగా మేము గ్రామ పంచాయతీలో ఎన్నిక కాబడిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాలు

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్} శనివారం బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది మక్తల్ అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు కేవీ నరసింహా ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు మండలాలలో అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మక్తల్ మండల కమిటీ పార్టీ ఉపాధ్యక్షుడు పరిశ్రమ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కట్ట నరసింహ ఆధ్వర్యంలో నర్వ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఊటుకూరు

Scroll to Top