“రైతును రాజుగా నిలబెట్టే దిశగా కూటమి పాలన మంత్రి ఆనం
పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు హసనాపురం. జనవరి 3 రైతు హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రైతు హక్కుల పరిరక్షణ వి ఎస్ గత ప్రభుత్వ ద్రోహం మంత్రి ఆనం మాట్లాడుతూ .గత […]




