PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే శ్రీ విశాలక్షి పథకం.

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద ప్రజల ఆకలి తీర్చే…ఆపద్బాంధవుడు..గోళ్ళ రాజేష్ . రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి పథకం ప్రారంభం. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే వెజిటబుల్ పలావ్, కర్రి ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు నూర్ భాషా తెలిపారు.నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రమ హౌస్ అరెస్టుతో ప్రజాపాలన కొనసాగించలేరు.

పయనించే సూర్యుడు తేదీ 30 డిసెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. బాసు హనుమంతు నాయుడుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నైపద్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడుని వారి స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి . మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రావి లక్ష్మీ నరసారెడ్డి ల ఆధ్వర్యంలో చేజర్ల గ్రామం లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు.ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

” భారతీయ జనతా యువమోర్స జిల్లా అధ్యక్షుడిగాచింతలపల్లి భరత్ రెడ్డి

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఆత్మకూరు వాసి చింతలపల్లి భరత్ రెడ్డిభారతీయ జనతా యువమోర్చా నూతన జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డి ని బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి అధ్యక్షతన నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నూతన జిల్లా అధ్యక్షులు సిహెచ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

శ్మశానంలో అస్థికల చోరీ ఘటన- లాకర్ పగలగొట్టి అస్థికలు అపహరణ

పయనించే సూర్యుడు న్యూస్ :హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా శ్మశానవాటికలో దుండగులు, అక్కడ లాకర్లను పగులగొట్టారు. అందులో ఓ వృద్ధురాలి అస్థికలను ఎతుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోలన్ జిల్లాలోని చంబాఘాట్ శ్మశానవాటిక ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అస్థికలు భద్రపరిచే గది వైపు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక లాకర్ తాళాన్ని పగులగొట్టారు. లోపల ఉన్న అస్థికల కుండను అపహరించారు.

Scroll to Top