PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యులు.

పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నంద్యాల జిల్లా కార్యవర్గ కమిటీని 40 మంది సభ్యులతో విజయవంతంగా ఎంపిక చేశారు. పార్టీ అధిష్టానం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి క్రియాశీలక నాయకురాళ్లకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. నంద్యాల పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కరిష్మా భాను ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే 38వ వార్డుకు చెందిన బి. సౌభాగ్య ను జిల్లా సెక్రటరీగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మోహన్ రావ్ పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బైంసా మండలంలోని మాటేగాం వానల్ పాడ్ గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకుల తో కలిసి స్టడీ మెటీరియల్ (ALL IN ONE)అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామంలో వార్డులో పర్యటించిన నూతన సర్పంచ్ రాంచందర్

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 27// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం బండగుండ గ్రామ నూతన సర్పంచ్ రామచందర్ గ్రామంలోని వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ వార్డులో ప్రజలతో మమేకమై వారిద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, వారికి హామీ ఇచ్చారు, గ్రామంలో ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన అన్నారు, వార్డుల్లో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకొని , ముఖ్యంగా కొన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రూప్–1 పరీక్షల్లో జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఎంపికైన సర్వే సాయికుమార్‌కు ఘన సత్కారం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణానికి చెందిన సర్వే సాయికుమార్ గ్రూప్–1 పరీక్షల్లో జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన సర్వే సిద్ధేశ్వర్ రావు, రత్నమాల దంపతుల కుమారుడు.సాయికుమార్ భైంసాలోని వాసవి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్య పూర్తి చేసి, తిరుచ్చి జాతీయ సాంకేతిక సంస్థలో ఇంజినీరింగ్ పట్టా సాధించారు. అనంతరం గుర్గావ్‌లోని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థలో మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ప్రస్తుతం భారత పరిపాలనా సేవల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల రాము సంఘీభావం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో GO ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సంఘీభావం తెలపడం జరిగింది భైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న అంతు లేని అవినీతి…… మున్సిపల్ కార్యాలయం అన్ని విభాగలలో అవినీతి జరుగుతుంది అని గత మూడు నెలల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. గత వారం రోజుల క్రితం మున్సిపాలిటీ కి సంబందించిన

Scroll to Top