PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం 10 లక్షలు, నిధులు మంజూరు….మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి …

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మహిళా సంఘ భవనం నిర్మాణం, ప్రొసీడింగ్ కాపీని ఈరోజు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల పార్లమెంట్ ప్రజలకు ఎంపీ నిధులతో ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యం.”

పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆర్ టీ సి ప్రయాణికులకు, కార్మికులకు ఉచిత మినరల్ వాటర్. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరం ఉన్న చోట అన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధిచేసిన మంచినీరు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, ఆర్ టీ సి బస్టాండ్ లో ప్రయాణికులు ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ బాటిల్లు కొని మంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జీవోలను మార్చి ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రెస్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ కాంగ్రెస్ నాయకులది అర్బాటం తప్పా చేసింది ఏమి లేదు బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే మల్లి పేర్లు భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భీంగల్ పట్టాణానికి చేసింది ఏమి లేదని, రెండేండ్లలో తట్టేడు మన్ను కూడ పోయలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోదిరే నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్ విమర్శించారు. భీంగల్ పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

వైన్ షాపులో తెలివైన దొంగతనం.. పోలీసులు అవాక్కు

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు అక్కడ అప్పటికప్పుడు సెటప్ ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగ ఎవరో కానీ.. హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎప్పటిలా కాకుండా.. ఓ దొంగ.. కాస్త భిన్నంగా

వైరల్ న్యూస్

రీల్స్ చిత్రీకరణ కోసం రన్నింగ్ రైలును నిలిపివేసిన ఇంటర్ విద్యార్థులు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పిచ్చి పని.. బెడసికొట్టి.. ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నూర్‌లో సినిమా రీల్స్ కోసం.. వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు.

Scroll to Top