రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి యాడికి మండలం విద్యార్థిని
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం పరిధి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనఉప్పలపాడు గ్రామంలో నీ ఎనిమిదో తరగతి విద్యార్థిని కుమారి సుహాసిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విజయవాడ యందు జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు కె, చిన్నపెద్దన్న మరియు గైడ్ టీచర్ వై. ఆర్.కృపావతి మరియు సహచర ఉపాద్యాయులు అరుణకుమారి, విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచము […]




