PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“పంచాయతీల వింత నిర్ణయం.. కోడళ్ల స్మార్ట్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు”

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని ఒక పంచాయతీ ఒక వింతైన ఉత్తర్వు జారీ చేసింది. జలోర్ జిల్లాలోని సుంధమాత ప్రాంతంలో ఉన్న చౌదరి కమ్యూనిటీ 15 గ్రామాల్లో మహిళలు కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జనవరి 26 నుండి అమలులోకి వస్తుంది.గ్రామ పంచాయతీ ఆదేశం ప్రకారం, ఈ గ్రామాల్లోని మహిళలు, మరీ ముఖ్యంగా కోడళ్లు, కూతుళ్లు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు లేదా కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేరు. ప్రధానంగా కీప్యాడ్‌లతో […]

సినిమా-వార్తలు

“సింపుల్‌గా వచ్చి స్టేజ్ దద్దరిల్లేలా.. కీర్తి సురేష్ డాన్స్ మాయ!”

పయనించే సూర్యుడు న్యూస్ :మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ ఇప్పుడు దక్షిణాదిని దాటి బాలీవుడ్ వరకు వెళుతోంది. తెలుగు, తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది తమిళ హిట్ తెరి రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫలితం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఎలా ఉన్నప్ప‌టికీ కీర్తి సురేష్ పెర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ప్రస్తుతం తెలుగులో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పాటు హిందీలో

వైరల్ న్యూస్

“వన్యప్రాణి శాఖ విజయం.. రెండు నెలల తర్వాత మ్యాన్‌ ఈటర్‌ బోనులో”

పయనించే సూర్యుడు న్యూస్ : 30 మందికి పైగా అటవిశాఖ అదికారులు, మూడు ట్రాకింగ్ టీమ్స్ , వందల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు.. మ్యాన్‌ ఈటర్ కోసం రెండు నెలలుగా కొనసాగుతున్న ఆపరేషన్‌ ఎట్టకేలకు సక్సెస్‌ అయింది. రైతులు , రైతు కూలీలు, పదుల సంఖ్యలో పశువులను పొట్టనపెట్టుకున్న రక్తం మరిగిన బెబ్బులి.. అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. చివరకు అటవీశాఖ సిబ్బంది శ్రమ ఫలించి బోనులో చిక్కింది. మత్తు ఇంజక్షన్ సాయంతో పెద్దపులిని బంధించింది. ఈ

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నిరసనలతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. హైకమిషన్ వద్ద ఉద్రిక్తత”

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ నేతలు నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హైకమిషన్‌ ఎదుట బారిగేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయాత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్‌పీ కార్యకర్తలను నిలిపివేస్తున్నారు.

సినిమా-వార్తలు

“ఓటీటీ మార్కెట్‌లో సంచలనం.. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫ్యాన్సీ డీల్!”

పయనించే సూర్యుడు న్యూస్ :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహు గార‌పాటి, సుష్మిత కొణిదెల నిర్మాత‌లు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్న‌ర్స్‌ను క‌మ‌ర్షియల్ కోణంలో రూపొందిస్తూ వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటోన్న డైరెక్ట‌ర్ అనీల్ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం ఓ వైపు.. మెగాస్టార్ చిరంజీవి మ‌రో వైపు.. ఈ కాంబోలో వ‌స్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫ్యాన్సీ

Scroll to Top