“రూ.8.10 కోట్ల సైబర్ మోసం కేసు నేపథ్యంలో మాజీ ఐపీఎస్కు సంబంధించిన ఘటన”
పయనించే సూర్యుడు న్యూస్ : సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడంలేదు. అయితే తాజాగా సైబర్ మోసానికి ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ నిన్న (సోమవారం) తన ఇంట్లో గార్డు రివాల్వర్తో కాల్చుకున్నారు. ఆత్మహత్యకు ముందుకు ఆయన 12 పేజీల […]




