PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు

“రూ.8.10 కోట్ల సైబర్ మోసం కేసు నేపథ్యంలో మాజీ ఐపీఎస్‌కు సంబంధించిన ఘటన”

పయనించే సూర్యుడు న్యూస్ : సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడంలేదు. అయితే తాజాగా సైబర్ మోసానికి ఓ ఉన్నతాధికారి బలయ్యాడు. పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన ప్రకారం.. మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ నిన్న (సోమవారం) తన ఇంట్లో గార్డు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఆత్మహత్యకు ముందుకు ఆయన 12 పేజీల […]

తెలంగాణ

“ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌ రావుకు SIT నోటీసులు?”

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి కోసం చేశారన్న కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దూకుడు

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“అతి వేగం, మద్యం మత్తు: ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“భారత యువత దెబ్బకు పాక్ జట్టు ఉక్కిరిబిక్కిరి: నఖ్వీ ఆగ్రహం ఎందుకు?”

పయనించే సూర్యుడు న్యూస్ : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు టీమిండియా కుర్రాళ్లు తమ ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించకూడదని హితవు పలికిన ఆయన, ఈ విషయాన్ని అధికారికంగా ఐసీసీకి నివేదిస్తామని చెప్పారు. మైదానంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లోపించిందని నఖ్వీ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పాక్ అండర్-19 జట్టు మెంటార్‌గా

వైరల్ న్యూస్

చెల్లి పెళ్లిలో ‘ముఖ్య అతిథులు’గా బిచ్చగాళ్లను ఆహ్వానించడం!”

పయనించే సూర్యుడు న్యూస్ : నేటి వివాహాలు లక్షలాది ఖర్చులు, VIP అతిథుల జాబితాలకే పరిమితం. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుండి లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇక్కడ, ఒక సోదరుడు తన సోదరి వివాహంలో ఎవరు ఊహించని విధంగా వ్యవహరించాడు.ఘాజీపూర్‌కు చెందిన సిద్ధార్థ రాయ్ తన సోదరి వివాహాన్ని కేవలం కుటుంబ ఆచారంగా కాకుండా మానవత్వానికి ఒక ఉదాహరణగా మార్చాడు. ఈ వివాహానికి ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు,

Scroll to Top