PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన రాజు నాయక్ చౌహాన్

కడియాల కుంట తండాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా సర్పంచ్ రాజు నాయక్ ఉప సర్పంచ్ గా తావు సింగ్ నాయక్ ప్రమాణస్వీకారం ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రాజు నాయక్ అనే నేను కడియాలకుంట తండా గ్రామ సర్పంచ్ గా దైవసాక్షంగా ప్రమాణం చేస్తున్నాను… అంటూ ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా లో నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన రాజు నాయక్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి జి ఎస్ ఆర్ టి సి నిజాంబాద్ లో అద్దె బస్సుల యజమానులతో ఆర్ఎం సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ రీజియన్ కార్యాలయంలోని ఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో అద్దె బస్సుల యజమానులతో నిజామాబాద్ రీజియన్ టి. జోస్నా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దె బస్సుల నిర్వహణ, సేవల నాణ్యత, ప్రయాణికుల భద్రత, షెడ్యూల్ నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.అద్దె బస్సులు ఎస్ ఆర్ టి సి నిబందనల ప్రకారం సమయపాలనతో పాటు మంచి నిర్వహణలో ఉండాలని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కొత్త బిల్లును ఉపసంహరించాలని,కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సోమవారం డిమాండ్ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం: జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

పయనించే సూర్యుడు డిసెంబర్ 22, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్ లో ప్రజావినతుల స్వీకరణ అనంతరం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంపై ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో నిర్దేశిత గ్రామాలు, పట్టణ వార్డులను సందర్శించి నాణ్యమైన,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సారంపల్లి నూతన సర్పంచిగా గుగ్గిళ్ళ లావణ్య పదవి బాధ్యతల స్వీకరణ

పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల కేంద్రంలోని సారంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య ఈరోజు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆమె గ్రామాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, సారంపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

Scroll to Top