PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME

హై కోర్ట్ జడ్జిని కలిసిన భీంగల్ అఖిలపక్షం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైదరాబాద్ వెల్లిన నాయకులు కోర్ట్ మంజూరు చేయడం పట్ల భీంగల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కోర్ట్ మంజూరు అయ్యిందని, కోర్ట్ ఏర్పాటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో లేని సచివాలయం ఉద్యోగులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేటమండల పరిధిలోని సచివాలయం సిబ్బంది వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలకి అందుబాటులో లేని సచివాలయ సిబ్బంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పేదవాన్ని చులకనగా చూస్తూ కనీసం మర్యాద కూడా ఈనీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని ఏమనాలో అర్థం కావటం లేదు ఒక సచివాలయం దగ్గరికి ఒక పేదవాడు పని మీద వెళ్తే సచివాలయంలో ఉంటున్న ఒక సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎక్కడికెళ్లారని ప్రశ్నించగా అక్కడ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన నాగేష్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నాగేష్ రెడ్డి వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గన్ రాజ్ పంచ రెడ్డి చరణ్ పాల్గొన్నారు

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

రాహుల్ గాంధీ ఫైర్: కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉపాధి హక్కు విస్మరిస్తోందా?

పయనించే సూర్యుడు న్యూస్ :(మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని) కేంద్రప్రభుత్వం నిర్వర్యం చేసిందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మండిపడ్డారు. 20 ఏళ్లనాటి హక్కును ఒక్కరోజులో విచ్ఛిన్నం చేసి, ‘VB-G RAM G’ అనే కొత్త విధానం మోదీ సర్కార్ తీసుకొచ్చిందని విమర్శించారు. ఎలాంటి చర్చలు లేకుండా తెచ్చిన ఈ కొత్త చట్టం వల్ల గిరిజన, దళిత మహిళలకు ఉపాధి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కోట్లాది

క్రైమ్-న్యూస్

భార్య, పిల్లలపై కిరాతకుడి 18 ఏళ్ల వేధింపుల దృశ్యం బయటపడ్డ ఘోరం

పయనించే సూర్యుడు న్యూస్ :ఆధునిక సమాజంలోనూ మత నియమాల పేరుతో కొంతమంది దారుణాలకు ఒడిగడుతున్నారు. బుర్ఖా ధరించలేదనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను, అడ్డువచ్చిన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపి, ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. వంటవాడిగా పనిచేసే ఫరూఖ్ అనే వ్యక్తికి అత్యంత ఛాందసభావాలు ఉన్నాయి. తన భార్య తాహిరా ఎప్పుడూ బుర్ఖా ధరించాలని అతను వేధించేవాడు. కేవలం

Scroll to Top