PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్త్ క్లినిక్ ను తనిఖీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని కమలపాడు సచివాలయమును నేషనల్ క్వాలిటీ అక్సూరెన్స్ స్టాండర్డ్ నెషనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పరమేష్ ఆధ్వర్యంలో అనంతపురం డిఎం. అండ్.హెచ్. ఓ. కార్యాలయం నుంచి వచ్చిన శైలజ తనిఖీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అన్ని రికార్డ్స్ దానికి చేయడం జరిగినది మరియు సచివాలయం నందు ఏఎన్ఎం మరియు ఎమ్ ఎల్ హెచ్ పి గ్రామంలో గర్భవతులకు బాలింతలకు […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

మోడీ గో బ్యాక్: వామపక్ష పార్టీలు.

పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలో సిపిఎం,సిపిఐ,సిపిఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో మోడీ గో బ్యాక్ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది, నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 300 పైగా వామపక్ష పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా మన జిల్లాకు రావడం చాలా బాధాకరం.జీఎస్టీ పేరు మీద

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ స్కూల్ లో అబ్దుల్ కలామ్ జయంతి.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పట్టణ కేంద్రంలో ఉన్న విజన్ స్కూల్ నందు డా” ఏ.పీ.జే.అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా విజన్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు కలసి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి టెంకాయ సమర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆయన మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అని వార్త పత్రికలను పంచుతూ చదువుకున్నారని, ఫిజిక్స్ లో పట్టా పొంది ఇస్రో లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై జరగబోయే ” చలో బీసీల గర్జన సభకు” అధిక సంఖ్యలో తరలి రావాలి అఖిలపక్షాల పిలుపు

{పయనించే సూర్యుడు} {అక్టోబర్16}మక్తల్ బుధవారం ఉదయం పది గంటల ప్రాంతం లొ బీసీ బీసీల అఖిల పక్ష నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం లొ బుధవారం ఉదయం 29/10/2025 నాడు జరగబోయే చలో బీసీల గర్జన బీసీలకు 42% రిజర్వేషన్లకై రాయల్ ఫంక్షన్ హాల్ మక్తల్ లొ జరగబోయే సభకు పెద్ద ఎత్తున కదలి రావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునివ్వడం జరిగింది మక్తల్ అసెంబ్లీ పరిధిలో ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక ద్రుడత్వాన్ని పెంచుకోవాలి .సిఐ సుబ్బారావు, యూవ భారత్ సభ్యులు కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేర యువభారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని అన్నారు. యువతను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మేరా యువభారత్ సభ్యులను అభినందిస్తున్నాం అన్నారు. అలాగే

Scroll to Top