PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
వైరల్ న్యూస్

ఇంటి వద్ద నీరు తోడుతుండగా షాక్.. స్థానికుల్లో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం అయ్యింది. యనమదుర్రు డ్రైన్ నుంచి పంట చేలుకు నీరు తోడుతుండగా బయటకు వచ్చింది ఈ భారీ కొండచిలువ. పన్నెండు అడుగుల పైనే ఉన్న కొండచిలువను చూసి స్థానికులు భయపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీసారు. యనమదుర్రు కాలువ నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్ లోపలికి వెళ్ళింది కొండచిలువ. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో పనిచేసే మనుషులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులకు దైర్యం […]

వైరల్ న్యూస్

ప్రేమ వ్యవహారంలో మతమార్పిడి చేసిన యువకుడి అరెస్ట్

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రేమ గుడ్డిది అని.. ఊరికే అనలేదు. కొన్ని ఘటనలే దానికి నిదర్శనం. కొంతమంది ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైన వెనుకాడరు. అలాగే ఓ యువకుడు తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా మతం మార్చుకున్నాడు. కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా. జైలు పాలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు.. గోర్లవాండ్లపల్లికి చెందిన ముస్లిం యువతిని ప్రేమించాడు. తమ పెళ్ళికి మతం అడ్డొస్తుందని. మతం మారితే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్త

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో గత 25 రోజు నుండి కిసాన్ గల్లీలోని 15 వార్డ్ లో నెలకొన్న చెత్తతో మురికి కాలువ నిండి పోయి మురికి నీరు ఇక్కడ నివసిస్తున్న ఇళ్ళకు చెరడంతో ఇబ్బంది పడుతున్నారు ఈసమస్య ను ఈరోజు మున్సిపాల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో వారు స్పందించి దగ్గరుండి సమస్య నివారించడం జరిగింది కిసాన్ గల్లీ ప్రజలకు తెలియబరచేది ఎంటంటే ఈస్థలంలో మనమే చెత్తవేయడం సరియైనది కాదుమనకే ప్రమాదం ఆనారోగ్యంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో డాండానీ నూతన కార్యాలయ ప్రారంభం

బైంసా ప్రజలకు నేరుగా సేవలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నాగనాథ్ పటేల్,డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ లఖన్ ధూతద్మల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం భైంసా: భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో . విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ డాండానీ (DHANDANI) నూతన కార్యాలయం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని డాండానీ సౌత్ ఇండియా బిజినెస్ హెడ్ శ్రీ లఖన్ ధూతద్మల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం బిజెపి కుట్రలో భాగం

పయనించే సూర్యుడు డిసెంబర్ 19( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) భారతదేశంలో వ్యవసాయ కూలీలకు సంవత్సరం రోజుల్లో కనీసం వంద రోజులు ఉపాధి పని కల్పించాలని నాటి యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం(MGNREGA)పేరుతో పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రధాన లబ్ధిదారు వ్యవసాయ కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ సూళ్లూరుపేట

Scroll to Top