PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూడవ అంగన్వాడి సెంటర్లో పోషణ మహోత్సవం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడి మూడవ సెంటర్లో పోషణ మహోత్సవంలో భాగంగా గర్భవతులు బాలింతలు మరియు కిశోర బాలికలకు ఆరోగ్యము మరియు పరిరక్షణ పిల్లల ఎదుగుదల పైన అవగాహన కల్పించడం జరిగింది. కిషోర్ బాలికలు గర్భవతులు బాలింతలో మరియు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృతులు విటమిన్స్ ఖనిజలవనాలు వాటితో పాటుగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆ ఆయమ్మ ఎవరి మాట వినదు

పినపాక మండలం ఎల్చిరెడ్డి పల్లి ఎస్ టి కాలనీ పాఠశాల లో ఆయా దాదాగిరి. పయనించే సూర్యుడు అక్టోబర్ 14 పినపాక ప్రతినిధి, పినపాక మండలం ఎల్చిరెడ్డి ఎస్ టీ కాలనీ లో ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు, ఈ పాఠశాల లో మధ్యాహ్న భోజన మెనూ పాటించటం లేదు అని గ్రామస్తులు మరియు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు, వారంలో మూడు రోజులు గుడ్లు పెట్టాల్సి ఉండగా ఈ విద్యా సంవత్సరం మొత్తం లో కనీసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ 30 వేల మంది దళిత గిరిజన విద్యార్థులను విద్య అందించాలి. బకాయిల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించని ప్రైవేట్ పాఠశాలలు. గత వారం రోజుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. వైరా బోడేపూడి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్టోబర్ 6 తేది రోజు ఇండియన్ డెమోక్రసీలో ఒక చీకటి రోజు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 14 అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ వైస్ చైర్మన్ ఉయిక రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదివాసులకు వ్యతిరేకంగా ఎన్నో తీర్పులిచ్చింది అలా అని ఆదివాసులంతా చెప్పులతో దాడి చేసి ఉంటే దేశంలో ఉన్న కోర్టు అన్ని ఆదివాసుల కాళ్లు చెప్పులతో నిండి ఉండేవి. అక్టోబరు 6 2025 నా దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భగవాన్ బిర్సాముండా సమాధిని సందర్శించడం అదృష్టం:మొట్టడం రాజబాబు

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 14 జార్ఖండ్ రాష్ట్రం,రాంఛిలో భగవాన్ బిర్సాముండా సమాధిని సందర్శించిడం అదృష్టంగా భావిస్తున్నమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.రాంఛీలో జరిగిన జాతీయ ఆదివాసీ సమావేశానికి హాజరై,స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సాముండాను బ్రిటిష్ ప్రభుత్వం1900 సంవత్సరంలో బంధించిన జైలు(అదే జైలులో చనిపోయారు)ను దేశ స్వాతంత్ర్యం అనంతరం మ్యూజియంగా మార్చడం జరిగిందని, బిర్సాముండా చనిపోయిన జైలు గదిని సందర్శించి,మ్యూజియంలోగల ఆయన విగ్రహాన్ని,మిగతా ఆదివాసీ

Scroll to Top