PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయమే గెలిచింది’.. నేషనల్ హెరాల్డ్ కేసుపై షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు డిసెంబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నేషనల్ హెరాల్డ్ కేసులో తమ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీటును దిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం భారత జనతా పార్టీకి చెంపపెట్టు అని షాద్ నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు మంగళవారం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు గురువారం సాయంకాలం సాయిరాం వీధి వాస్తవ్యులు బండి రామాంజులు ఇచ్చిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు & గుట్ట బాబు,బిజెపి రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో సీసీ రోడ్ల నిర్మాణం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) గౌరవ ఎమ్మెల్యే శ్రీ జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓంశాంతి కాలనీ,రాఘవేంద్ర కాలనీ, చెన్నకేశవ కాలనీ,వెంగమ నాయుడు కాలనీ లలో సి.సి.రోడ్ల నిర్మాణంపనులు శరవేగంగా జరుగుతున్నాయి.గుత్తేదారులుఈ రోడ్ల నిర్మాణం పనులను ప్రతిష్ణాత్మకంగా తీసుకొని ఆయా కాలనీలలో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనిపట్ల ఆ కాలనీవాసులు ఎమ్మెల్యే జె.సి.అస్మిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ రోడ్ల నిర్మాణ పనులను డి.ఏ. ఏల్లమనాయుడు జే.ఏ.వరప్రసాద్, మరియు టి.డి.పి. నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమస్యలను పరిష్కరించడమే ధ్యేయం

మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండపల్లి మండలం సుండుపల్లి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా సుండుపల్లి గ్రామంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద రోడ్డుపై మురికి నీరు నిలువ ఉండడం వలన పాదరక్ష క దారులు, వాహనదారులు రాకపోకలకు సమస్య గా ఉందని మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతీయ జనతా పార్టీలో చేరికలు…

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురువారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరిన వారిలో డి.సతీష్ గౌడ్, శేర్ల శివకుమార్ గౌడ్, జాకోర లక్ష్మణ్, తెల్ల రవి, కడారి శేఖర్, దక్కే శివకుమార్, పెంట శివకుమార్ లు చేరారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్

Scroll to Top