PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

సత్యవేడులో విధుల్లో చేరిన నూతన ఉపాధ్యాయులు

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.13/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ప్రభుత్వం నూతనంగా ఎంపిక చేసిన 32 మంది ఉపాధ్యాయులు సోమవారం వీధుల్లో చేరారు.కూటమి ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే గత ఏడాది అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మెగా డీఎస్సీ ఈ ఏడాది నిర్వహించింది.ఇందులో భాగంగా మండలానికి 32 మంది […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత “”

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సిపి మహిళ నేతలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా,ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు.సోమవారం పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చి వేయండి చింతూరు సెంటర్లో గల జూబ్లీ పార్క్- అటల్ శాఖ భూమిలోని అక్రమాలను తొలగించండి

ఐటిడిఏ ఏపీఓ కి వినతి. పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎర్రంపేటలో పాత పోస్ట్ ఆఫీస్ ముందు లైను యందు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని అదేవిధంగా చింతూరు సెంటర్లోని అట్టివిశాఖకు సంబంధించిన జూబ్లీ పార్క్ గా పిలవబడే స్థలంలో సుమారు 50 కి పైగా నాన్ ట్రైబల్స్ స్థిర నివాసాలు అక్రమ కట్టడాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం దిశగా నంద్యాల కూటమి ప్రభుత్వం సన్నాహాల సమావేశం

పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న జీ ఎస్ టీ తగ్గింపుతో ప్రజల్లో ఆనందం ప్రధాని మోదీ రాకతో ఊపందుకోనున్న పారిశ్రామిక ప్రగతి ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ ఏర్పాట్లు జన సమీకరణకు” కూటమి” కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సొంత కుటుంబాల్లోని కార్యక్రమంలా భావించి పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రత్యేక పరిశీలకులు జిల్లాలో ప్రధాని పర్యటనకు జన సమీకరణ ఏర్పాట్ల పై నంద్యాల

Scroll to Top