PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను విజయవంతం చేద్దాం.

పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లాలో ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ ఒకేచోట ఉంటూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవంబర్ 23వ తేదీన కోటలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈరోజు సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభలు కోట నందు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలంటూ పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు సూళ్లూరుపేట ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మరియు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీంజూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్సై…

రుద్రూర్, అక్టోబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వివేక్ కుమార్, చింతల లింగమ్మ, నెమ్లి గంగాధర్ లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం ఎస్సై సాయన్న బాధితులకు అప్పగించారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేములవాడ రాజరాజేశ్వర ఆలయం మూసివేత వదంతులపై బీజేపీ ఘోర నిరసన

పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నారనే వార్తలు, వదంతులు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వదంతులను ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు వేములనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, భక్తులు, గ్రామస్థులు కలిసి ఈరోజు నిరసన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో

Scroll to Top