PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 13న జరిగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నాను విజయవంతం చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాడిపత్రి నియోజకవర్గం పర్యటనలో భాగంగా యాడికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షు లు యాడికి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బాలు మాదిగ, వహించగా యాడికి మండల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డిసీసీ అధ్యక్షుల ఎంపికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతి బలోపేతమే లక్ష్యంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డీసీసీ ఎన్నికల అబ్జర్వర్, ఒడిశా రాష్ట్రానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఆదివాసీల హక్కు

ఆదివాసులకు ద్రోహం చేస్తే సహించేది లేదు 13న జరిగే ఐ టి డి ఏ ల ముట్టడి కార్యక్రమాలకు ఆదివాసులు ఐక్యంగా తరలి రావాలి పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 శనివారం నాడు ఆదివాసి నిరుద్యోగులతోటి విఆర్ పురం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఈనెల 13 సోమవారం నాడు చింతూరు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈతకు వెళ్లి వ్యవసాయ కళాశాల విద్యార్థి మృతి

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా మహానంది మండలం ఎం సి ఫారం గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న జనార్ధన్ నాయక్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. కళాశాల సెలవు దినం కావడంతో విద్యార్థులు పాలేరు వాగు వద్దకు సుమారు పదిమంది కలిసి బట్టలు ఉతికి, ఈత కొట్టేందుకు వెళ్లి అస్వస్థకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. తోటి విద్యార్థులు

HOME

ఆదివాసీ భవన్ స్థలానికి పోతనపల్లి గ్రామ పెద్దల ఆమోదం.ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నిక.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్

Scroll to Top