ఈనెల 13న జరిగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నాను విజయవంతం చేయండి
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాడిపత్రి నియోజకవర్గం పర్యటనలో భాగంగా యాడికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షు లు యాడికి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బాలు మాదిగ, వహించగా యాడికి మండల […]




