PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేజర్ల మండలం ఆదురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, అది జీవిత నాణ్యత మరియు నిద్ర పై చూపే ప్రభావం గురించి ప్రిన్సిపాల్ హెచ్. పద్మజ , బి మల్లికార్జున వివరించారు.ప్రతిరోజు యోగా,వ్యాయామం,మంచి ఆహారం ద్వారా మనసు ప్రశాంతంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్‌నగర్ తపాలా కార్యాలయాన్ని సందర్శించిన గ్రేస్ గార్డెన్ స్కూల్ విద్యార్థులు

జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా సందర్శన విద్యార్థులకు పాఠాలు చెప్పడం కన్నా చూపించడం ద్వారా విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది కరస్పాండెంట్ ఆశిస్ బాబు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా ఇండియన్ మాంక్స్ గ్రేస్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, షాద్‌నగర్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు తపాలా విభాగం పనితీరు మరియు లేఖరచన ప్రాముఖ్యత గురించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం..

అన్ని శాఖల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీ కోధండరాలయ.ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 11/10/25 శ్రీశ్రీ కోధండరాలయ.ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగింది గ్రామంలో పెద్ద పిన్నా మహిళలు గ్రామం యొక్క శ్రీరామ కరసేవకులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు అందిరికీ కలగాలని ప్రార్థిస్తూ… మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచు మరియు సర్వ మేడిపల్లి గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం..

అన్ని శాఖల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

Scroll to Top