PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరమ్మ క్యాంటీన్ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నేతల భోజన పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు త్వరలో టిఫిన్ సేవలు ప్రారంభం: నేతలు కూకట్‌పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్’లో పేదలకు అందుతున్న భోజనం నాణ్యత, రుచిని కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు క్యాంటీన్‌ను సందర్శించి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మావోయిస్టుల సమాచారం తెలపండి. సిఐ గోపాలకృష్ణ ఎస్సై రమేష్

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 10 ఏడుగురాళ్లపల్లి సంతలో శుక్రవారం చింతూరు సి ఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో సంతకు వచ్చిన ప్రజలతో మమేకమై వివిధ గ్రామాల్లో ప్రజలతో మావోయిస్టుల ఉనికిని పసిగట్టి తమకు తెలపాలని కోరారు. తెలిపిన వారి పేర్లను గొప్యం గా ఉంచుతామని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాల గురించి, ట్రాఫిక్ నియమ నిబంధనలు గూర్చి తెలిపారు. డిజిటల్ అరెస్ట్ నెపంతో ఫోను ద్వారా బెదిరించి చేయు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయల చెరువులో అంతర్జాతీయ బాలికల దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన నిర్వహించబడుతుంది సి.డి.పి.ఓ. ఆదేశాల మేరకు యాడికి మండల పరిధిలోని రాయలచెరువు సెక్టార్ సూపర్వైజర్ శంషాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా బాలికలకు విద్య పోషణ చట్టపరమైన హక్కులు, వైద్య, సంరక్షణ హింస బలవంతపు బాల్య వివాహాల పై వివక్షత అవగాహన పెంచడం మరియు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించి వారి హక్కులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంపీపి”

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మహానంది మండలం తిమ్మాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించిన ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్వని, ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై దాడి చేసిన మతోన్మాదిని కఠినంగా శిక్షించాలి”

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయిపై దాడి చేసిన మతోన్మాది రాజేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఏం సుధాకర్ ,కరీం భాషా, వెంకటయ్య, వడ్డె

Scroll to Top