PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థ నూతన కమిటీ”

పయనించే సూర్యుడు ఆగస్టు 9 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న తిరుపతి జిల్లా కేంద్రంలోని రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు గారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఆర్ఎస్ఏ నూతన జిల్లా కమిటీ వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గా జ్యోతి ప్రకాష్ ప్రధాన కార్యదర్శి గా మహేష్ ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేష్ మాట్లాడుతూ, రాయలసీమ అస్తిత్వం కోసం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళా మృతి

పయనించే సూర్యుడు గాంధారి 10/10/25 గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో గల గిద్ద చెరువు వద్దకు అదే గ్రామానికి చెందిన దుర్కి సాయవ్వ, భర్త ప్రసాద్, వయసు 40 సంవత్సరాలు గారు, తన భర్త రెండో పెళ్లి చేసుకొని నిజాంసాగర్ లో నివసిస్తుండగా, ఈమె పెద్ద పోతంగల్ గ్రామం నందు ఒంటరిగా నివసిస్తూ ఉన్నది. గ్రామస్తుల కథనం ప్రకారం మరియు అలాగే నేరస్థలంలో ఉన్న చెప్పులు మరియు బహిర్బుమి కి వెళ్లిన లోట ద్వారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో ఫౌండర్ అన్నదానం.

పయనించే సూర్యుడు అక్టోబర్ 9 శర్మాస్ వలి మండల్ రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు, ఆశ్రమంలో మంచి విందు ఏర్పాటు చేయించి అన్నదానం చేశారు.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఎంతోమంది మా అగాపే‌ ఆశ్రమానికి వచ్చి పుట్టినరోజు సందర్భంగా అలాగే వర్ధంతి సందర్భంగా ఇలాగ ఎన్నో కారణాలను బట్టి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాగా మా తల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ ఆహార భద్రతామిషన్ లో భాగంగా రైతులకు పంటలపై శిక్షణా కార్యక్రమం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలోని యాడికి గ్రామంలో రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్ లో భాగంగా పంటలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుత్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకట రాముడు హాజరు కావడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కంది పంటలో సమగ్ర సస్యరక్షణ పై పలు సూచనలు చేశారు. కంది పంటలో ముఖ్యంగా ఆకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల 4 వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”

పయనించే సూర్యుడు అక్టోబర్ 9,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4 వ వార్డు టిడిపి ఇంచార్జ్ షేక్ మజీద్ ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతులా మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం

Scroll to Top