PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో మరికొన్ని పరిశ్రమలు సంక్రాంతి నాటికి ప్రారంభం

ఫుడ్ పార్క్ పురోగతి పై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కల్సి మంత్రి తుమ్మల సమీక్ష పయనించే సూర్యుడు డిసెంబర్ 16( పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ఫుడ్ పార్క్ లో 615 కోట్లు ఆక్వా ప్రాజెక్ట్ పెట్టుబడులు పెట్టనున్న దీపక్ నెక్స్ జెన్ గ్రూఫ్ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల 2016 లో శంకుస్థాపన గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్ .రోడ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ జవాన్ గుర్రపు రాజన్న ఆకస్మిక మృతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సొర్సింగ్ జవాన్ గా పని చేస్తున్న గుర్రపు రాజన్న ( 55 ) ఆకస్మికంగా మృతి చెందారు. నిత్యం మాదిరిగానే ఉదయం డ్యూటీ కి వచ్చిన ఉద్యోగి చాతిలో నొప్పిగా ఉందని తోటి ఉద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెల్లిన అతను ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. జవాన్ మృతి

జాతీయ-వార్తలు

మోదీ మూడు దేశాల టూర్ ప్రారంభం.. ఇథియోపియా చరిత్రాత్మక పర్యటన

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు మంగళవారం నుంచి డిసెంబర్ 18 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశాలతో భారత్ చారిత్రక బంధాన్ని మరింత బలో పేతం చేసుకోనుంది. అంతేకాకుండా వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత వంటి పలు కీలక రంగాల్లో కొత్తగా ఒప్పందాలు చేసుకోనుంది. అయితే, ఇథియోపియా పర్యటన ప్రధాని నరేంద్రమోదీకి

తెలంగాణ, వైరల్ న్యూస్

సిడ్నీ ఘటనలో హైదరాబాద్ పాత్రపై భద్రతా సంస్థల పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్‌ అక్రమ్‌ దగ్గర భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్‌ స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.సాజిద్‌ కుటుంబసభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్‌

సినిమా-వార్తలు

అవతార్ 3తో పాటు రామాయణం 3డీ ప్రోమో.. మాస్టర్ ప్లాన్!

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండియన్ సినీ ఇండ‌స్ట్రీ ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ ప‌డే దిశ‌గా అడుగులు వేస్తోంది. మ‌న ప్రేక్ష‌కుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న మూవీస్‌ను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి సిద్ద‌మ‌వుతున్నారు నితీష్ తివారి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రామాయణ’. ఇందులో రాముడిగా ర‌ణ్‌భీర్ క‌పూర్‌, సీత‌గా సాయి ప‌ల్ల‌వి, రావ‌ణాసురుడిగా య‌ష్ న‌టిస్తున్నారు. వీరితో పాటు చాలా మంది న‌టీన‌టులు ప్రేక్షకుల‌ను మెప్పించ‌బోతున్నారు. కాగా.. రామాయ‌ణ్‌ను

Scroll to Top