PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శుభకార్యములకుహాజరైన బాల రమేష్ బాబు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి లోని కోటవీధి కి చెందిన ఉమామహేశ్వర్ ఆహ్వానం మేరకు వారి కుమార్తె వివాహ మహోత్సవం పప్పూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అశ్వర్థ నారాయణస్వామి వారి సన్నిధిన వి.ఎల్. ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్ నందు హాజరై నూతన వధూవరులు దివ్యశ్రీ, మల్లిఖార్జున, లను బాల రమేష్ బాబు ఆశీర్వదించారు. అలాగే యాడికి ఆర్యవైశ్య వీధిలోని గాధంశెట్టి రఘు ఆహ్వానం మేరకు వారి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్ పై రేపటి విచారణ గురించి అడ్వకేట్ జనరల్ తో చర్చించిన మంత్రులు,ఎమ్మెల్యేలు

సమావేశంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ పై విచారణ రేపటికి వాయిదా అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తో మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, కొండా సురేఖ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్ల పల్లి శంకర్,ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు.రేపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేయడం అంటే న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగ స్ఫూర్తి మీద దాడి చేయడమే ఒక దళితుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఉండడం ఓర్వలేని ఆధిపత్య శక్తులు చేస్తున్న దాడిగా భావిస్తున్నాం దాడి ఘటనను సుమోటోగా తీసుకొని అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి రాజ్యాంగం పట్ల లోతైన అవగాహన సామాజిక న్యాయం పట్ల స్పష్టత కల్గిన ఎన్నో చారిత్రాత్మకమైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బహుజన మక్తల్ టూ నారాయణ పేట బైక్ ర్యాలీబహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు KV నరసింహ

{పయనించే సూర్యుడు} {అక్టోబర్9} మక్తల్ ప్రియమైన బహుజనులారా గురువారం ముందుగా ఉదయం 10 గంటలకు మక్తల్ అసెంబ్లీ పరిధిలో వర్ధంతి కార్యక్రమం ముగింపు తరువాత మన్యవార్ కాన్షిరాం 19వ వర్ధంతి సభ 09.10.2025 గురువారం ఉ : 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 3: గంటల వరకు -అభినందన గార్డెన్ నారాయణ పేట. మహబూబ్ నగర్ రోడ్ భారత దేశానికి కొత్త రాజకీయాలను (కాంగ్రెసేతర) రుచి చూపించిన -డా||. బి. ఆర్. అంబెడ్కర్* గారి తదనంతరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హత్య కేసులో నిందితుడు రిమాండ్నారాయణ పేట డిఎస్పీ లింగయ్య

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్ మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు. సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు. బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం

Scroll to Top