PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

మధురలో బస్సులు దగ్ధం: మృతుల సంఖ్య 13కి చేరింది

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌ మధురలో ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే 127వ మైలురాయి వద్ద ఒక్కసారిగా ఏడు బస్సులు, 3 కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా, ఇందులో మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులు, కార్లు కొన్ని నిమిషాల్లోనే కాలిపోయాయి. అయితే మొదట బస్సులోని నలుగురు ప్రయాణికులు మరణించిన ధృవీకరించిన అధికారులు.. అనంతరం మృతుల […]

తెలంగాణ, వైరల్ న్యూస్

ముఖ్య భేటీతో రేవంత్ రెడ్డి రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారా?

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో మర్యాదపూర్వకంగాకలిశారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి.పద్మ జగన్ ను వార్డ్ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మాముడూరు,తూర్పుపల్లిరైతు సేవా కేంద్రం నందు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది

తెలంగాణ

16 మంది మావోయిస్టులు అరెస్ట్.. ఏకే 47, రెండు ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం

పయనించే సూర్యుడు న్యూస్ :కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయారు. సిర్పూరు మండలంలోని పెద్దదోబలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పెద్దదోబకు చేరుకొని కూంబింగ్ చేపట్టారు. ఈ మేరకు ఓ పూరి గుడిసెలో నట్టిన దాదాపు 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పట్టుబడిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మావోయిస్టుల

Scroll to Top