PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు

జోర్డాన్‌తో ఐదు కీలక ఒప్పందాలను సంతకం చేసిన ప్రధాని మోదీ

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు రెండు దేశాల మధ్య దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ కీలక భేటీలో రెండు దేశాల మధ్య పలు అగ్రిమెంట్లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

యువకుడు ప్రియురాలిని చంపి మరోకరితో పెళ్లి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. తన ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో విసిరేశాడు. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సహారన్పూర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్

సినిమా-వార్తలు

మంచు హీరో కోసం రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకుంటాడా?

పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ హీరోగా రాణిస్తోన్న మంచు ఫ్యామిలీ క‌థానాయ‌కుడు మంచు మ‌నోజ్‌.. ఆ మ‌ధ్య సినిమాల‌కు బాగా గ్యాప్ తీసుకున్నాడు. రీ ఎంట్రీ త‌ర్వాత ఈయ‌న రూట్ మార్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే విల‌న్‌గానూ రాణిస్తున్నాడు. భైర‌వం, మిరాయ్ సినిమాల్లో త‌న‌దైన విల‌నిజంతో ఆక‌ట్టుకున్నాడు మ‌నోజ్‌. ఇప్పుడీయ‌న డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. హ‌నుమా రెడ్డి య‌క్కంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్న విప్ల‌వ

వైరల్ న్యూస్

ధనుర్మాసం శుభారంభం.. యాదగిరిలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ.. నెల రోజుల పాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు పారాయణికులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.యాదగిరి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ధనుర్మాస

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టును ఆశ్రయిస్తామని మాజీ సీఎం జగన్ వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది.  అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇంతకు ముందు ఇళ్లు కూలిన బాధితులు జగన్‌కు

Scroll to Top