హత్య కేసులో నిందితుడు రిమాండ్.నాల్గు రోజుల్లో కేసులో పురోగతి.డిఎస్పీ లింగయ్య.
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్ మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు.సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు.బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం గ్రామానికి చెందిన […]




