PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రైవేట్ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి”:సిఐటియు

కోయిలకుంట్ల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు నిన్నటి రోజున ఆళ్లగడ్డ డిపోకు సంబంధించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ పై దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ , ప్రైవేట్ బస్సు యూనియన్ డిపో సెక్రటరీ వెంకటేస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రైవేటు డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ‘బినామీ’ విలేకరి

ఏజెన్సీ చట్టానికి తూట్లు, ప్రభుత్వ స్థలాల కబ్జా, బెల్ట్ దందా – అధికారులు మౌనం! ఏన్కూర్ మండల కేంద్రంలో చట్టానికి సవాల్: పాత్రికేయ ముసుగులో చీకటి సామ్రాజ్యంపై చర్యలెప్పుడు? పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న సూక్తికి ఏన్కూర్ మండల కేంద్రంలో విలువ లేకుండా పోతోంది. ఇక్కడ ఒక విలేకరి తన పాత్రికేయ గుర్తింపును అడ్డం పెట్టుకొని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక చీకటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనసైనికుణ్ణి పరామర్శించిన! జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు అక్టోబర్7 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం మడితాడు గ్రామపంచాయతీ మడితాడు కు చెందిన సన్నకారు రైతు షేక్ ఇర్షద్ కుమారుడు మరియు జనసేన కుటుంబ సభ్యుడు యాసిన్ ఇటీవల కొద్ది రోజుల క్రితం రాయచోటి రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు ఎడమ వైపు కుడి కన్ను వీపు భాగంలో భుజంపై గాయా లవ్వి, కుడి కాలు బాగా ఫ్యాక్షర్ అవ్వడంతో తిరుపతి సంకల్ప ఆసుపత్రిలో వైద్యులచే కుడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సారు ఆశా డే కార్యక్రమంలో రాయలచెరువు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పాల్గొనడం జరిగినది సార్ మాట్లాడుతూ గ్రామంలోని తప్పక ఫ్రైడే రైడే కార్యక్రమం నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ఇళ్లలోని ఓవర్ హెడట్యాంకులను మరియు బయట ఉన్న తోటలను పరిశీలించి లార్వా ఉన్నచో తప్పక అబౌట్ స్ప్రే చేయమని తెలియజేయడం అలాగే ఇంటి ఆవరణంలో గల పాత

HOME

పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించాలని, 8గంటల పనివిధానాన్ని కొనసాగించాలని నిరసన”

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీల్లో 8 గంటల పని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐటీయూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా

Scroll to Top