వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మానాలా గ్రామ మరియు వివిధ తండల నుండి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మెంబర్లు.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 🐊హామీల అమలులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది రెండేండ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసింది మానాలా ను స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గం లోని 3 విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన […]




