PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయి నగరం ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 7 (సూళ్లూరుపేటమండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ లో తేలిక పార్టీవర్షానికి కాలువల గుండ నీళ్లు రోడ్డుపై కి వస్తున్నాయి ప్రజలుఅవస్థ పడుతున్న పట్టించుకోని యంత్రాంగం ఇకనైనా యంత్రాంగంసాయి నగర్ లో ఉంటున్న కాలువలను శుభ్రంగా క్లీన్ చేసి వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా కాలువగలకుండా ఏట్లే కిపోతాయి ఇకనైనా యంత్రాంగం స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద వానలు పడతాయి ముందు జాగ్రత్త […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిష్యత్ తరాలకు శ్రీరామచరితను అందించిన మహర్షివాల్మీకి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో వినిపిస్థా.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భవిష్యత్ తరాలకు ఆదర్శ మూర్తి శ్రీరామచరిత్రను అందించిన ఆది కవి వాల్మీకి మహర్షి అని, వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రస్థావించి వాల్మీకులను ఎస్ టి జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెలుగు వివోఏ లా సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 7 చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల వెలుగు వివోఏల ముఖ్య బాధ్యుల సమావేశం వివోఏ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొర్రె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వెలుగు వివో ఏల సమస్యలు పరిష్కరించాలి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి పోడు భూములకు హక్కులు కల్పించండి.* జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులను కోరిన ఆదివాసి సంక్షేమ పరిషత్, రెడ్డిగూడెం గ్రామస్తులకు న్యాయంచేస్తాననిహామీఇచ్చిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబెర్

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 7 కోట రామచంద్రపురం ఐటిడి పరిధిలోని ఆదివాసి గ్రామాలలో పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి విచ్చేసిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ వారిని సోమవారం కలిసి ఆదివాసి చట్టాలు అమలు చేయాలని, రెడ్డిగూడెం గ్రామ ఆదివాసులకు పోడు వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పించాలని. రెడ్డిగూడెం గ్రామస్తులు సాగు చేసుకుంటున్నా భూమి ని ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు

Scroll to Top