PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 7,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.యమ్.డి.రఫీ భారతదేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పై లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎమ్.డి.రఫీ ఒక ప్రకటనలో ఈ సందర్భంగా రఫీ స్పందిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలు, వ్యక్తి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షత వెంటాడుతూ ఉంటుంది. అనటానికి ఈరోజు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపేట మండలంలోని చుట్టుపక్క గ్రామాల్లోహెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును ఆరోగ్య ప్రచార రథం ద్వారా నిర్వహించారు. నాయుడుపేట మండలం లోని ” LA సాగరం,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల!

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో శుభవార్త అందించడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 21వ విడత నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ నిధులను దీపావళి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వారంలోపే ప్రతి రైతుకు రెండు వేల రూపాయల చొప్పున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూరపాటి శంకర్ రెడ్డిని కలిసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామచంద్రయ్య

పయనించే సూర్యుడు న్యూస్ (అక్టోబర్.6/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టిడిపి కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డిని స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం నగిరిలో స్థానిక టిడిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కలవడం జరిగింది.ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రయ్య టిడిపి నియోజకవర్గ ప్రోగ్రాం సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సత్యవేడు మండలంలో నెలకొన్న

Scroll to Top