PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చప్పిడి సోదరుల చొరవతో సంత గేటు ఆవరణలో మరమ్మత్తులు

పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి మండల కేంద్రంలోని సంత గేటు ప్రాంతంలో కంప చెట్లు అధికంగా పెరిగిపోవడంతో పందుల బెడద పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మండల ప్రజలు రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు, మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చప్పిడి సోదరులు, తమ సొంత నిధులతో జెసిపి ఏర్పాటు చేసి కంప చెట్లను తొలగింపజేశారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవతా సంస్థ ఆధ్వర్యంలో అందాల పోటీలు విజేత రీమాకు సన్మానం

పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మానవతా టి సుండుపల్లి వారి ఆధ్వర్యంలో ఇటీవల జైపూర్ లో జరిగినటువంటి మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025 అందాల పోటీల్లో విజేతగా నిలిచినటువంటి సుండుపల్లికి చెందిన జాహుద్ భాషా యొక్క కుమార్తె చిరంజీవి రీమ ను మానవతా టి సుండుపల్లె సభ్యులు కలిసి అభినందనలు తెలియజేసి చిరు సత్కారం చేయడం జరిగింది . అలాగే త్వరలో లండన్ లో జరగబోయే పోటీలలో కూడా విజేతగా

వైరల్ న్యూస్

వివాహ వేడుకల్లో అద్భుతం.. బంగారు నెమలి సింహాసనంపై విందు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటివలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో వివాహ అలంకరణలు, ఆతిథ్యం తరచుగా చర్చనీయాంశంగా ఉంటున్నాయి. కానీ, ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారత వివాహ విందులో అతిథులకు ఊహించని రీతిలో విందును అందించారు. దీనిని చాలా మంది రాజ సభ అని అభివర్ణించారు. కమ్యూనిటీ విందు సమయంలో మెరిసే బంగారు నెమలి డిజైన్లతో అలంకరించబడిన సింహాసనాలపై అతిథులు భోజనం చేస్తున్నట్లు

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఉపాధి కోసం వెళ్లిన సిక్కోలు మత్స్యకారులపై పక్క రాష్ట్రంలో దాడి!

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరు పాలెం కొత్త ముక్కాం, ఎచ్చెర్ల మండలండి. మత్స్యలేశం, బదివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈనెల 8న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో వీరు బోటును లంగరు వేసి, తాడుతో కట్టారు. అయితే పక్కన ఉన్న మంగళూరు మత్స్య కారులు బోటు వీరి బోటును ఢీ కొట్టింది. దాంతో బోటుకు కట్టిన తాడు తెగిపోయి లోపల ఉన్న శ్రీకాకుళం జిల్లా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మెస్సీ టూర్‌లో అవాంతరాలు.. అభిమానులకు క్షమాపణ చెప్పిన సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ :గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్‌కతాలోని స్టాల్‌లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్‌గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్‌ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ

Scroll to Top