PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో విషాద వార్త… మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి ఏపీ రాజకీయాల్లో విషాదం నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అదే విధంగా 6, 7, 9వ లోక్ […]

సినిమా-వార్తలు

బాక్సాఫీస్ వద్ద అఖండ 2 ప్రభంజనం… బాలయ్యకు కొత్త రికార్డ్

పయనించే సూర్యుడు న్యూస్ :అఖండ తాండవం ఇప్పుడు అలోవర్ వరల్డ్ హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బాలయ్య హై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్..బోయపాటి డైరెక్షన్ వెరసి.. అఖండ సినిమాలోని ప్రతీ సీన్‌కు ఆడియన్ ఎంజాయ్‌ చేయడం కనిపిస్తోంది. అందులోను యాక్షన్ సీన్స్‌లో అయితే.. సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం కామన్ అనే టాక్ వస్తోంది. చిన్న చిన్న మైనస్‌లు, లాజిక్స్‌ పక్కకు పెడితే సినిమా బిగ్ హిట్ అనేలా యునానిమస్ టాక్ వస్తోంది.

వైరల్ న్యూస్

ఇవి కుందేళ్లు అనుకుంటే తప్పు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా నలుపు, బూడిద రంగులో ఉండే ఎలుకలు మనకు తెలుసు. అప్పుడప్పుడూ తెలుపు రంగు ఎలుకలను కూడా చూసి ఉంటారు. అలాగే ఎలుకలకు పెద్ద తోక కూడా ఉంటుంది ఇదికూడా తెలుసు… అదిసరే, ఇప్పుడు ఈ ఎలుక పురాణం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. ఇప్పడు మీకు ఓ కొత్తరకం ఎలుకలను పరిచయం చేయబోతున్నాం. కుందేళ్లులా ఉండటం వీటి ప్రత్యేకత… అంతేకాదు వీటికి తోక కూడా ఉండదు. చూడ్డానికి రంగురంగుల కుందేళ్ళులా కనిపిస్తాయి… కానీ

ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నదే నా కల— భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల.. ఇలాంటి లీడర్ మన దేశానికి ఉండాలి.. అంటూ భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పేర్కొన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ఆప్యాయంగా మాట్లాడారు.. ప్రపంచ కప్ సాధించిన

వైరల్ న్యూస్

200 కి.మీ. పొడవున విస్తరించిన భూగర్భ గ్రామం: 20 ఏళ్లుగా కొనసాగుతున్న నివాసం

పయనించే సూర్యుడు న్యూస్ :భారతదేశంలో వందలాది గ్రామాలు ఉన్నాయి. బహుశా మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి ఉంటారు. ఈ గ్రామాలన్నింటిలో మీరు పచ్చదనం, చెట్లు, మట్టి, ఇటుక, పెంకుటిళ్ళు, పశువులను చూస్తారు. కానీ, ప్రపంచంలో ఒక గ్రామం ఉంది. అది ఆకాశం కింద కాదు, భూగర్భంలో ఉంది. ఒకప్పుడు వందలాది మంది అక్కడ నివసించారు. ఈ గ్రామం 200 కిలోమీటర్ల పొడవైన సొరంగం లోపల నిర్మించబడింది. ఇది పాఠశాలలు, ఆసుపత్రులు వంటి

Scroll to Top