PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికా ఇలాంటి ఘోరం

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి వెదురు కుప్పం మండలం.బొమ్మేపల్లి పంచాయితీ దేవళంపేట గ్రామంలో నిప్పు పెట్టిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాలనిమాలమహానాడు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల […]

HOME

అంబేద్కర్ విగ్రహానికి కాల్చిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి

పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మునిసిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నం బాకం హరికృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భారతదేశ సమైక్యత అఖండతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం బాధాకరమన్నారు వెదురు కుప్పం మండలం బొమ్మేపల్లి పంచాయతీ దేవళ0 పేట గ్రామంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెల్ల చెరువు రోడ్డు తీవ్ర ఇబ్బందిగా ఉన్న పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు తేదీ 4 శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో మేళ్లచెరువు రోడ్డు గత కొన్ని నెలలైనా చూసి చూడనట్టుగా పట్టించుకుంటలేని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్నందుకు ఈ రోడ్డును త్వరలో ముగించాలని గద్వాల నియోజకవర్గ ప్రజలు వాహనదారులు ప్రయాణికులు గద్వాల నియోజకవర్గం అధికారులను చాలా తొందరలో చెరువు తీసుకోవాలని కోరుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర.

రుద్రూర్, అక్టోబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగాయి. తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శమిచ్చింది. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. దుర్గాదేవి కమిటీ నిర్వాహకులు శుక్రవారం దుర్గామాత శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, డీజే చప్పుల్లతో, దుర్గామాత మాలధారణ స్వాములు నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభయాత్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో జీఎస్టీ పై అధికారుల అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి లోని గాంధీ విగ్రహం దగ్గర జిఎస్టి గురించి సేల్ టాక్స్ ఆఫీసర్లు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాదాపుగా 7000 కోట్లు ఆదా అవుతుందని ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగిందని తెలియజేశారు మెయిన్ రోడ్ లో అందరికీ అవగాహన కావాలని మానవహారంగా ఏర్పడి

Scroll to Top