PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ప్రాణం–మరణం మధ్య తేడా చూపించే చిన్న విషయం ఇదే!

పయనించే సూర్యుడు న్యూస్ :ఆయుష్షు ఉండాలే కానీ వెంట్రుకవాసిలో పెను ప్రమాదాలనుంచి తప్పించుకొని బతికి బట్టకట్టవచ్చు అంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కర్నూలు జిల్లాలో. ఓ ప్రభుత్వ కార్యాలయం పైకప్పు కూలి పోయిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ క్యాబిన్ ల్లో ఒక్కసారిగా పై కప్పు ఊడి పడింది. […]

వైరల్ న్యూస్

కోతుల భయంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాసనే మీ రక్షణ!

పయనించే సూర్యుడు న్యూస్ :కోతులతో వ్యవహరించడం అంత సులభం కాదు, ఎందుకంటే అవి తెలివైనవి, చాలా కొంటెవి. ఇటీవలి కాలంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోతులు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తరచూ ఇంటి పైకప్పులపై తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తుంటాయి. పండ్లు, కూరగాయలు, పంట చేలను దెబ్బతీస్తాయి. అప్పుడప్పుడు ఇంట్లోకి కూడా వస్తుంటాయి. వంటగదిలోకి కూడా ప్రవేశిస్తాయి. ఇంట్లోని సామాగ్రి మొత్తం చిందరవందర చేసేస్తాయి. కొన్ని సార్లు కోతులు మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా 5వ వార్డ్ నెంబర్ గా నీలా భాస్కర్ నాయక్

తమకు ఓటు వేసి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదవ వార్డ్ నెంబర్ గా మూడవత్ నీలా భాస్కర్ నాయక్ గెలుపొందడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ…. తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వాడొక అభివృద్ధికి మరియు వార్డు ప్రజలకు ఎల్లవేళలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూర్గుల సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి కు సన్మానం

సన్మానించిన కడియాల కుంట తండా వార్డ్ నెంబర్ తవ్ సింగ్ మరియు యువకులు ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ( చింటూ ) కడియాల కుంట తండా ఒకటో వార్డ్ నంబర్ తావుసింగ్ నాయక్ మరియు తండా యువకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ రిపోర్టర్ నరేందర్ నాయక్ మరియు రాజు నాయక్, రాత్లావత్ రమేష్ నాయక్, తావుసింగ్ నాయక్ ( రాజా ), రమేష్

HOME

ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్12(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమం అనంతపురం ఏ డి ఏ జీఎం అల్తాఫ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో జరిగినది. యాడికి లోని శ్రీ వెంకట్ ఫర్టిలైజర్స్ , సుఫలా ఫర్టిలైజర్స్ అలాగే రాయల్ చెరువులోని శ్రీ లక్ష్మీ

Scroll to Top