PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయదశమి పండుగ అనేది ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పర్వదినమని, ఇది ధర్మం చెడుపై గెలిచిన శుభసూచకమని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధించడం విశేషమని, విజయదశమి పర్వదినం సమాజంలో ధర్మం, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దుర్గామాత మండపాల వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాల వద్ద మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కొత్తూరు, దూసకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద పూజలు చేసి గ్రామాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. తొమ్మిది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విపరీతమైన వర్షాలకు చెరువుగా మారిన పట్టించుకోని అధికారులు..

పయనించే సూర్యుడు తేదీ 01 అక్టోబర్ బుధవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. జోగులంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల నేతివానిపల్లి గ్రామంలో బీసీ కాలనీలో గత కొన్ని రోజుల నుండి విపరీతమైన వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ గ్రామ ప్రజలకు రావడానికి పోవడానికి గత వర్షాలు కురుస్తుండగా బీసీ కాలనీ చెరువు లాగా మారిన ఆ వాటర్ అటు కాకుండా ఇటు కాకుండా పోవడానికి ఇబ్బందిగా ఉన్నందుకు బీసీ కాలనీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవానీ దేవి అలంకరణలో వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా పదవరోజు శ్రీ భవానీ దేవి అలంకరణతో పాటు చండీ హోమము పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించి హోమ కార్యక్రమము కూష్మాండం బలిదానము ఇచ్చి మొదటి రోజు ఏర్పాటు చేసిన కలిసేబు బిందెలను కదిలించి కలిస జలాలను భక్తులకు పంపిణీ చేశారు చండీ హోమంలో ఉపయోగించిన పదార్థాలతో రక్ష భక్తులకు పంపిణీ చేశారు రాత్రికి శ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల ఎంపీడీఓగా అలీషా బాబు బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఎంపీడీఓగా ఎ. అలీషా బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా బాపట్ల నుండి చేజర్ల మండలానికి బదిలీ అయ్యిన ఆయన, అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ అలీషా బాబు మాట్లాడుతూ, మండల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ

Scroll to Top