PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చలి తీవ్రత దృష్ట్యా జనసైనికులు దుప్పట్లు పంచిపెట్టారు

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలంలోని తంగేడు దిబ్బ గిరిజన కాలనీ మరియు కారిజాత గిరిజన కాలనీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు పేద ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ సూళ్లూరుపేట ఆధ్వర్యంలో పద్మజ గారి సహకారంతో సుమారు 150 మందికి దుప్పట్లు బిస్కెట్లు పంచడం జరిగినది.ఈ కార్యక్రమకి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట బాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చప్పిడి సోదరుల ఆధ్వర్యంలో మెగా ఉచితవైద్య శిబిరం

పయనించే సూర్యుడు డిసెంబర్10 అన్నమయ్య జిల్లా టి సుండేపల్లి మండలంరాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు వారిఆధ్వర్యంలో శ్రీ రమా దేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి తిరుపతి వారు సహకారంతో ఈనెల 12వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సుండుపల్లి, శారదా స్కూల్ రోడ్ (చప్పిడి సోదరుల ఇంటిదగ్గర) ఘనంగా మెగా ఉచిత వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

“పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కోటితీర్థం,యనమదల రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం

తెలంగాణ

విమర్శలకు ఆధారాలతో సమాధానమిచ్చేందుకు సిద్ధం అన్న కవిత

పయనించే సూర్యుడు న్యూస్ :కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు  చేసిన విమర్శలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాధానం ఇచ్చారు. నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తానని ప్రకటించారు. కావాలనే పర్సనల్ ఆటాక్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్‌ బయటపెట్టిందని చురకలు వేశారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. కూకట్ పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పనున్నట్లు వెల్లడించారు. కృష్ణారావు మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని, ప్రజలు

ఆంధ్రప్రదేశ్

భక్తుల మనసును కలిచివేసిన ఘటన… శ్రీవారి ఆలయంలో పట్టు అంగవస్త్రాల కొనుగోళ్లలో మోసం

పయనించే సూర్యుడు న్యూస్ :పవిత్రపుణ్యం క్షేత్రం తిరుమల తిరుపతిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, వేద ఆశీర్వచనం పొందేందుకుప్రముఖులకు  ఇచ్చే పట్టు అంగవస్త్రాల కొనుగోలులో మరో పెద్ద మోసం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత, నిఘా విభాగం (టీటీడీ విజిలెన్స్) గుర్తించింది. నగరికి చెందిన రూ.100 విలువ చేయని వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పాలిస్టర్‌ క్లాత్‌ను పట్టు వస్త్రం అని చెప్పి రూ.1400కు సరఫరా చేసినట్టు టీటీడీ బోర్డుకు తెలిపింది. 2015 నుంచి

Scroll to Top