PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ బరిలో కీలక పేర్లు—ఎవరు అదృష్టవంతులు?

పయనించే సూర్యుడు న్యూస్ :నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా ఆరు నెలల టైమ్‌ ఉంది. అయినా ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో లాబీయింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు..టీడీపీ నుంచే ఆరేడుమంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కష్టం తెలిసిన వాడిని,అనుభవం ఉన్నవాడిని…ఆదరించండి గెలిపించండి…

కార్మిక,కర్షిక,రైతు కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిని- సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్* పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తానని వాటిని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోనని మండలంలోని అశ్వాపురం గ్రామపంచాయతీని ప్రథమ స్థాయిలో నిలబెట్టే దిశగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ అన్నారు. అదేవిధంగా నేను చేసిన ఉద్యోగంలో కార్మికుల వైపు ఒక ప్రధానమైన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి నా సహచరధర్మచారిణి శారదా

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశం తలదించుకున్న రోజు… తిరుగు ప్రయాణంలో వీరజవాన్లను కోల్పోయాం

పయనించే సూర్యుడు న్యూస్ :మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరెనా బాంబు స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 44లోని మాల్థోన్ – బాంద్రి మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాఘాట్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో తమ విధిని పూర్తి చేసుకుని సైనికులు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. వారి పోలీసు వాహనం వేగంగా

జాతీయ-వార్తలు

మానవత్వమే మతం అని చాటిన యువకుడు… క్రైస్తవ మహిళకు హిందూ పద్ధతుల్లో చివరి సంస్కారాలు

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లో మానవత్వం, మత సామరస్యం చాటిచెప్పే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జోధ్‌పూర్‌లో భారతీయ సంస్కృతి ప్రాథమిక స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ సంఘటన జరిగింది. 58 ఏళ్ల ఉక్రేనియన్ క్రైస్తవ మహిళ కేథరీన్ ఆకస్మిక మరణం తరువాత, హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను ఒక ముస్లిం యువకుడు తీసుకున్నాడు.మూడు రోజుల క్రితం, జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డులోని సెక్టార్ 21లోని తన హిందూ మహిళా

తెలంగాణ

తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి… సల్మాన్ భారీ పెట్టుబడి ప్రతిపాదన చర్చల్లో!

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయనకు సంబంధించిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ , ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సల్మాన్ కు చెందిన ఈ సంస్థ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం

Scroll to Top