PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ భూ కబ్జాలపై అరచకాలు ప్రశ్నిస్తే దాడులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్30 అన్నమయ్య జిల్లా మండలం ఆరోపణలు చేస్తే సహించేది లేదు రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పై లేనిపోని అభండాలమోపుతూ అక్రమ రిజిస్టర్లు నమోదు చేసుకొని ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి సుబ్బరామరాజు అతని కుమారుడు నరసింహారాజు లేని, పోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తే, చూసి ఊరుకునేదే లేదని త్వరలోనే భూకబ్జాలు వెలికి తీసి చూపెడతామని మీరు చేస్తున్న భూకబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిషాసుర మర్దని అలంకరణలో శ్రీ వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంలో దుర్గాష్టమి మహిషాసుర మర్దని చండీ హోమం దేవి శెట్టి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా 30 మంది 10 సంవత్సరాలలోపు బాలికలను కన్యకా పూజ నిర్వహించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు రాత్రికి మహిషాసుడు అనే దున్నపోతు లాంటి మట్టి బొమ్మను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శరవన్న రాత్రుల సందర్భంగావేములపాడు గ్రామంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ముందుగా చెన్నకేశవ స్వామికి, శివాలయంలోని శివుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తామని, కులమత బేధాలకు అతీతంగా వేములపాడు గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లి వద్ద తమ తమ మొక్కుబడులు తీర్చుకొని

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

వరద ఉధృతి వల్ల నీట మునిగిన ప్రాంతాలను సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి ఫోన్ చేసిన మంత్రి {పయనించే సూర్యుడు} {అక్టోబర్ 1} కర్ణాటక రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ వల్ల కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది.ఈ నేపథ్యంలో వరద నీటిని కిందికి వదలటంతో మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని వాసవినగర్,కుసుముర్తి,ఎస్కె పల్లి,తంగిడి, హిందూపూర్, కుసుమూర్తి,మారుతి నగర్ ప్రాంతాలు నీట మునిగాయి.వరద ఎక్కువగా వస్తుందని సమాచారం అందుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అధికారులు అందరిని ముందుగానే అలెర్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. మంగళవారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు ఖాజా పాషా కెపి ను సన్మానించిన షాద్ నగర్ తాలూకా జేఏసీ నేతలు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు ఖాజా పాషా కెపి టి డబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా జేఏసీ నేతలు శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఖాజా పాషా కేపీ ఎంపిక కావడం పట్ల హర్షం

Scroll to Top