PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదానం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ లోని కోదండ రామాలయం, దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు అయిన మంగళవారం అమ్మవారు దుర్గామాత గా దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకరణతో అమ్మవారిని అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏన్కూర్ ఎస్సై ఎన్ సంధ్య దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మహా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ లోని పలు అమ్మవారి మండపాల వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ లోని నందిగామ,ఇన్మూల్ నార్వ,షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ, రాఘవేంద్ర,గంజి,శ్రీనివాస కాలనిలో అమ్మవారి విగ్రహాల మండపం వద్ద దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని పలు మండపాల నిర్వాహకులు శాలువాలతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఎన్నిక

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ధీరావత్ సందీప్ నాయక్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక ఏన్కూరు మండల కేంద్రంలో మంగళవారం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడిగా ధీరావత్ సందీప్ కుమార్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గౌరవ సలహాదారులుగా జజ్జురి కృష్ణమాచారి, బాలబత్తుల శివకుమార్, కంభంపాటి శ్రీనివాసరావులను నియమించారు. ఉపాధ్యక్షుల పదవులకు గుగులోత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిషాసుర మర్దని అలంకరణలో పెద్దమ్మ తల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ.పెద్దమ్మ తల్లికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దని అలంకరణ చేయడం జరిగింది హోమాధి కార్యక్రమం షోడశోపచారాలు అన్ని నిర్వహిస్తూ మహిషాసుని దున్నపోతు మట్టి బొమ్మతో అలంకరించి మైలారి అనే అమ్మవారి ప్రతిరూపం అయిన మనిషితో సంహరించే ప్రదర్శన చేపించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు,పురుషులు పిల్లలు పాల్గొని చాలా ఉత్సాహవంతంగా జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మ తల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆ క్లూ ర్ వెళ్లే దారిలో రోడ్డుపై పోసి ఉంచిన మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 29.09.2025 మంగళవారం రోజున బడా భీంగల్ నుండి అక్లూర్ వెళ్లే దారిలో రోడ్ పై కి. మీ మేరా రాసులుగా పోసి ఉన్న మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడగ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రవేట్ వ్యాపరులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం

Scroll to Top