PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

“పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కోటితీర్థం,యనమదల రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం […]

తెలంగాణ

విమర్శలకు ఆధారాలతో సమాధానమిచ్చేందుకు సిద్ధం అన్న కవిత

పయనించే సూర్యుడు న్యూస్ :కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు  చేసిన విమర్శలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాధానం ఇచ్చారు. నేను ఆధారాలతో సహా సమాధానం చెప్తానని ప్రకటించారు. కావాలనే పర్సనల్ ఆటాక్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్‌ బయటపెట్టిందని చురకలు వేశారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. కూకట్ పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పనున్నట్లు వెల్లడించారు. కృష్ణారావు మాట్లాడిన మాటాలకు ఫీలయ్యేది లేదని, ప్రజలు

ఆంధ్రప్రదేశ్

భక్తుల మనసును కలిచివేసిన ఘటన… శ్రీవారి ఆలయంలో పట్టు అంగవస్త్రాల కొనుగోళ్లలో మోసం

పయనించే సూర్యుడు న్యూస్ :పవిత్రపుణ్యం క్షేత్రం తిరుమల తిరుపతిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, వేద ఆశీర్వచనం పొందేందుకుప్రముఖులకు  ఇచ్చే పట్టు అంగవస్త్రాల కొనుగోలులో మరో పెద్ద మోసం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత, నిఘా విభాగం (టీటీడీ విజిలెన్స్) గుర్తించింది. నగరికి చెందిన రూ.100 విలువ చేయని వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పాలిస్టర్‌ క్లాత్‌ను పట్టు వస్త్రం అని చెప్పి రూ.1400కు సరఫరా చేసినట్టు టీటీడీ బోర్డుకు తెలిపింది. 2015 నుంచి

సినిమా-వార్తలు

హీరోలపై చేసిన వ్యాఖ్యతో వివాదం: మహేష్ అభిమానులు స్పందన వ్యక్తం చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో లాగా ఇక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆమె చేసిన ఈ మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు మన తెలుగు డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం లేదు.

జాతీయ-వార్తలు

ఇండిగో పైలట్ ఒక మాటతో సోషల్ మీడియా వైరల్: ప్రజలను మనసుల్ని గెలిచాడు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇండిగోలో సంక్షోభం ఏడో రోజుకు చేరింది. సోమవారం 150కి పైగా, ఆదివారం 650కి పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. పైలట్ విశ్రాంతికి సంబంధించిన కొత్త రూల్స్‌ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. వందలాది ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఇండిగో పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది. విమానంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో

Scroll to Top