PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణ నదికి పోటెత్తిన వరద కృష్ణ మండలం నడిపరివాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలను ఇళ్లను పరిశీలించిన మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్

{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్30} ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో కృష్ణ నది పరివాహక ప్రాంతంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటకలో అతిగా కురిసిన వర్షాలకు ఇక్కడ దిగువన ఉన్న మన కృష్ణ మండలం లో గల వసవినగర్ నీట మునిగింది మరియు ఇక్కడ ఉన్న నది పరీవాహక ప్రాంతం లో గల పంటలు నీట మునిగాయి కావున ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం అందించి పంట నష్ట పరిహారం ఇప్పించగలరని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల సన్నాహక సమావేశం….

రుద్రూర్, సెప్టెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లు, అక్టోబర్ 9 జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఖరారు అయిన నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మండల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా పదాధికారులు, మండల పదాధికారులు ,ప్రధాన కార్యదర్శులు, గ్రామ బూత్ అధ్యక్షులు, స్థానిక సంస్థ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సరస్వతి దేవి అలంకరణలో వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదవ రోజు సరస్వతీ దేవి అలంకరణ చేయడం జరిగింది ఉదయం ప్రతిరోజు లాగానే సుప్రభాత సేవ గంగా పూజ పంచామృతాభిషేకము పంచ హారతులు హోమాధి కార్యక్రమాలు జపాలు పంచ హారతులు మహా మంగళహారతి కార్యక్రమం తో పాటు బిందె సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మంగళ వాయిద్యాలతో బిందె కలశపు సేవను నెత్తిపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“కేపీ బాయ్” నువ్వు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి..

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచన.. “జర్నలిస్టు కేపీ”నీ శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ జర్నలిస్టు కేపీని కోరారు. షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) తెలంగాణ వర్కింగ్

HOME

జీ ఎస్టీ పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 ఈరోజు చింతూరులో జీఎస్టీ సేవింగ్స్ పై విస్తృత ప్రచారం భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సవరణలతో ప్రజలకు కలిగే లాభాన్ని అధికారులకు, నాయకులు గ్రామ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చింతూరు మెయిన్ సెంటర్లో కిరాణా షాపుల్లో మెడికల్ షాపుల్లో ఐటీడీఏ అధికారులు. కూటమిపార్టీలునాయకులు బిజెపి జనసేన టిడిపి ప్రజల వద్దకు వెళ్లి జిఎస్టి సవరణల వల్ల వారు పొందే

Scroll to Top