PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

దేశం తలదించుకున్న రోజు… తిరుగు ప్రయాణంలో వీరజవాన్లను కోల్పోయాం

పయనించే సూర్యుడు న్యూస్ :మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరెనా బాంబు స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 44లోని మాల్థోన్ – బాంద్రి మధ్య తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలాఘాట్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో తమ విధిని పూర్తి చేసుకుని సైనికులు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. వారి పోలీసు వాహనం వేగంగా […]

జాతీయ-వార్తలు

మానవత్వమే మతం అని చాటిన యువకుడు… క్రైస్తవ మహిళకు హిందూ పద్ధతుల్లో చివరి సంస్కారాలు

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లో మానవత్వం, మత సామరస్యం చాటిచెప్పే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జోధ్‌పూర్‌లో భారతీయ సంస్కృతి ప్రాథమిక స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ సంఘటన జరిగింది. 58 ఏళ్ల ఉక్రేనియన్ క్రైస్తవ మహిళ కేథరీన్ ఆకస్మిక మరణం తరువాత, హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను ఒక ముస్లిం యువకుడు తీసుకున్నాడు.మూడు రోజుల క్రితం, జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డులోని సెక్టార్ 21లోని తన హిందూ మహిళా

తెలంగాణ

తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి… సల్మాన్ భారీ పెట్టుబడి ప్రతిపాదన చర్చల్లో!

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయనకు సంబంధించిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ , ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సల్మాన్ కు చెందిన ఈ సంస్థ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం

ఆంధ్రప్రదేశ్

స్క్రబ్ టైఫస్ అలర్ట్! కేసుల పెరుగుదలపై సీఎం చంద్రబాబు అత్యవసర చర్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తోన్న ‘స్క్రబ్‌ టైఫస్‌’పై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. వ్యాధి నియంత్రణే లక్ష్యంగా సమగ్ర అధ్యయనం కోసం జాతీయస్థాయి నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తోంది. ‘స్క్రబ్‌ టైఫస్‌’పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వైద్యారోగ్యశాఖకు కీలక సూచనలు చేశారు. అపరిశుభ్రతే అసలు జబ్బన్నారు. ఈ అపరిశుభ్రతే అనేక వ్యాధులను మూలకారణమని.. పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవేర్‌నెస్‌ వచ్చినప్పుడే.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని సీఎం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

గాజు బాక్స్‌లలో సమాధులు… అస్థిపంజరాలు కనిపించడంతో సంచలనం!

పయనించే సూర్యుడు న్యూస్ : వైరల్‌ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధులలో ఖననం చేయటం కనిపిస్తుంది. అక్కడి కుటుంబాలు తమ ప్రియమైనవారు అస్థిపంజరాలుగా మారడాన్ని చూస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వైరల్ వీడియోలో చుట్టూ పారదర్శక స్మశానవాటికలు కనిపిస్తున్నాయి. అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంజరాలను చూపిస్తున్నాయి. ఈ పారదర్శక సమాధులలో ఒకేచోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చిపెట్టబడి కనిపిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిసి

Scroll to Top