PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాహిద్ సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా లియోక్లబ్ ఆఫ్ యాడికి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో యువకులు మరియు స్థానిక యువతీ యువకుల సమక్షంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. కేవలం 23 సంవత్సరాల వయస్సులో భారత స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యను ముద్దాడిన అమర వీరుడని కొనియాడారు.. చిన్న తనంలోనే మొక్కలని నాటుతూ తుపాకులు నాటుతున్నానని వారి తండ్రి గారికి చెప్పాడని, 13 ఏళ్ళ ప్రాయాంలోనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవానీ దేవి అలంకరణలో పెద్దమ్మతల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి భవానీ దేవి అలంకారం దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు చాలా ఘనంగా నిర్వహించారు ఈరోజు పూజకు ఇచ్చిన ఉభయదారులకు హోమాధి కార్యక్రమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించి సన్మాన కార్యక్రమాలు చేసి ఖడ్గమాల కార్యక్రమము యువకులు పెద్ద ఎత్తున నిర్వహించారు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు మహా మంగళహారతి అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై పెద్దమ్మ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా ఓడూరు ఉజ్వలరెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.27/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ఓడూరు ఉజ్వలరెడ్డిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా నియమిస్తూ వైఎస్ఆర్సిపి తాడేపల్లి కేంద్ర కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది ఈ నియామకం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగినట్లు అందులో పేర్కొంది ఈ నియామకం పట్ల ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ మొదటగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని ఎయిర్ గట్ల మండల్ గ్రామం తాళ్ల రాంపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…. ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి ,మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.పద్మశాలిసంఘ సభ్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణంలో 10 వార్డులో మహిళా సంఘాల భవనాల మరమ్మతుల కొరకై ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 32 లక్షల రూపాయలు మంజూరు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు శనివారం రోజు న భీంగల్ మండల కేంద్రంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం లోని 17 గ్రామాల్లోని మరియు భీంగల్ మున్సిపల్ 10 వార్డులో మహిళా సంఘాల భవనాల మరమ్మతుల కొరకై, ఎస్ డి ఎఫ్ నిధులనుండి 28+4 మొత్తం 32 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఇందులోనుండి భీంగల్

Scroll to Top