PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపిరెడ్డి నగర్ శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ ని నియమించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ కాన్టిస్టడు అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి రమేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకుల వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ప్రకాశ్ రావు, వెంకటేశు, ప్రభాకర్ చైర్మన్, భూపాల్ రెడ్డి వైస్ చైర్మన్, రాజి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామి గుడిలో బిక్ష ఏర్పాటు చేసిన ఎం.పీ.పీ ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో గ్రామోత్సవం సందర్బంగా భక్తాదులకు మధ్యాహ్న బిక్ష ఏర్పాటు చేసిన ఎస్. ఈ.సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, ఎం.పీ.పీ.ఉమాదేవి మొదటగా గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నప్రాసదాలకు టెంకాయకొట్టి మధ్యాహ్న బిక్షప్రారంభంచిడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎం.పీ.టీ.సీ.సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెంరెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేనే రాజు నేనే మంత్రి.. నేను చెప్పిందే వేదం..

పయనించే సూర్యుడు డిసెంబర్ 8(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న స్పందించి ని అధికారులు సొమ్ము లేక ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తే ఇంత నీచంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆసు పత్రి ఉద్యోగుల తంతు నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదంఅంటున్న వెంకటరమణ అనే డేటా ఆపరేటర్…సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు ఇలా ఉన్నది ఈ వైద్యశాలలో డాక్టర్లు

తెలంగాణ, వైరల్ న్యూస్

“ప్రజల కోసం… రాష్ట్ర భవిష్యత్తు కోసం మా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి” – గ్లోబల్ సమిట్‌లో రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు,

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

వందేమాతరం గేయం పై నెహ్రూ అభిప్రాయాన్ని బయటపెట్టిన మోదీ… లోక్‌సభలో తీవ్ర హోరెత్తిన చర్చ!

పయనించే సూర్యుడు న్యూస్ :భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్‌ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.నేతాజీ

Scroll to Top