PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మండల రాముని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం

ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి పై ఎమ్మెల్యే ఆరా పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు: మండలంమాజీ వైస్ ఎంపిపి మండల రాము అనారోగ్యంతో ఖమ్మంలోని ఆరోగ్య హస్పిటల్ నందు చికిత్స పొందుతుండాగా ఈరోజు వారిని ఆసుపత్రికివెళ్ళిపరామర్శించి,ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి గురించి అడిగి తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట గార్ల సొసైటి చైర్మెన్ నల్లపు దుర్గా ప్రసాద్,బండి ఆనంద్ తదితరులు ఉన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో బండారు చంద్రశేఖర్, భార్య కీ”శేనాగేంద్రమ్మ వారి కుమారుడు అశోక్ కుమార్, కోడలు రూప శ్రీ, మనవరాలు ఓంకారేశ్వరి వీరి కుటుంబము అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.మేము కూడా మా వంతుగా ఆశ్రమంలో ఉన్న వారికి, మా చేతుల మీదుగా ఏదైనా చేయాలనుకున్నారు.అనుకున్నట్టుగానే భోజనాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం నిర్వహణ

తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించిన ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ నవ్య పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు సుజాత , నిర్మల, హేమలత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం లోని కడియాలకుంట తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలకు పోషణ ఆహారం అందించాలని, పిల్లలపై పోషణ ఆహారం ప్రభావం పడకుండా చూడాలని తల్లిదండ్రులను సూచించారు. అంతేకాకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంచాయితీ నిధులు అవినీతి పై విచారణ రాజకీయాలకు అతీతంగా సమగ్రంగా ఉండాలి

కూనవరం పంచాయతీ నిధులు అవినీతిపై విచారణ చేపట్టిన అధికారివారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ వినతి. రాజకీయ పార్టీలు అవినీతిపరులకు వత్తాసు పలికి జనగ్రహానికి గురికావద్దు. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 24 కూనవరం మండలం కూనవరం మేజర్ పంచాయితీ కి సంబంధించిన నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేయడంతో బుధవారం నాడు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో విచారణ అధికారిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జి ఎస్ టి పేరుతో ప్రజలపై భారం మోపింది బిజెపి కాదా ధ్వజం

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండలంలో విలేకరి సమావేశంలో మాట్లాడుతూ ముందెన్నడు లేని జి ఎస్ టి ని కొత్తగా అమలు లోకి తీసుకోచ్చి దేశ ప్రజలపై లక్షల కోట్ల భారం వేసిందే బిజెపి మోడీ.. ఈ సంవత్సరం ఎస్ టి పేరు మీద దేశ ప్రజల నుండి అక్రమంగా దోచిన 22 లక్షల కోట్ల నుండి కేవలం 2 లక్షల కోట్లు

Scroll to Top