PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హలో జర్నలిస్ట్… చలో కందుకూరు

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడవ మహాసభను జయ ప్రదం చేద్దాం. టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ పిలుపు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల ఐక్యతను,వృత్తి గౌరవాన్ని మరింత బలపరచాలంటే సంఘటితంగా ఉండాలని టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని సమావేశాన్ని నిర్వహించారు.జర్నలిస్టుల సమస్యలు,భవిష్యత్తు సంక్షేమ పథకాలు,నైతిక విలువల పరిరక్షణలపై చర్చకు వేదికగా నిలుస్తుంది.జర్నలిస్టుల సమస్యలు..జర్నలిస్టుల భద్రత మరియు హక్కులు,వేతనాల సమర్థత […]

HOME

నాయుడుపేట లో నిగవర్నమెంట్ హాస్పిటల్ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని ” గవర్నమెంట్ హాస్పిటల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం అసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ డిమాండ్

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్24// మక్తల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ భారీ నుండి అతి భారీ వర్షాలకు అధిక శాతంలో రైతుల నష్టపోవడం జరిగింది వరి పంటలు పత్తి పంటలు వేరుశనగ పంటలు తదితర పంటలకు రైతులకు అధిక నష్టం వాటిల్లడం జరిగింది ఒక సైడ్ కరెంట్ లేక ఇబ్బందులు పడుత్తు అలాగే అర కోర మిగిలిన పంటలకు సరైన సమయం లొ సారి పడా యూరియా ఇవ్వకుండా ఈ రకంగా రైతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా వాడకం పై రైతులకు అవగాహన ఏవో

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం నాగులావెల్లటూరు, ఏటూరు గ్రామం లో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆగేపే ట్రస్ట్ 20 వేల ఆర్థిక భరోసా

ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మంగలి దశరథం దొమ్మటలో మృతి దశరథ కుటుంబానికి 20 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆగాపే ట్రస్ట్ సభ్యులు మృత్యు కుటుంబానికి ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా గా నిలిచింది దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మంగలి దశరథం అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆగాపే ట్రస్ట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సందర్భంగా ఆగాపే ట్రస్ట్ సభ్యులు నర్రారాజేందర్

Scroll to Top