PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నా పెళ్లికే నేనే వెళ్లలేకపోతున్నా!”—పెళ్లికుముందు ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న యువకుడు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టుల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ అనూహ్య అంతరాయం వల్ల పెళ్లి పనుల మీద వెళ్లాల్సిన వధూవరులు వారి కుటుంబాలు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఒక జంట వీడియో కాల్ ద్వారా తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కాగా మరికొందరు వేడుకలను రద్దు చేసుకునేందుకు లేదా తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు పరుగులు […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రపంచంలో ప్రత్యేకత సాధించిన కిందపడని జలపాతం—పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతోంది

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రపంచంలో లెక్కలేనన్ని జలపాతాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు ఆకాశమంత ఎత్తు నుండి కిందకు జాలువారుతాయి. కానీ, ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన జలపాతాలలో మోకోనా జలపాతం ఒకటి. దీనిని యుకుమా జలపాతం అని కూడా పిలుస్తారు. అర్జెంటీనా, బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఈ జలపాతం నదికి సమాంతరంగా 3 కిలోమీటర్లు ప్రవహించి, అకస్మాత్తుగా లోతైన లోయలో అదృశ్యమవుతుంది. ఉరుగ్వే నదిపై ఉన్న ఈ జలపాతం సంవత్సరానికి 150 రోజులు అదృశ్యమవుతుంది. మోకోనా జలపాతం ప్రపంచంలోని

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

సముద్రతీరంలో అకస్మాత్తుగా ఎగిసిపడ్డ మంటలు—పడవలు వరుసగా దగ్ధం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారీ అగ్నిప్రమాదం పదికి పైగా పడవలను బూడిద చేసింది. ఉన్నట్లుండి చెలరేగిన మంటలతో బోట్లన్నీ దగ్ధమయ్యాయి. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని అష్టముడి సరస్సులో లంగరు వేసిన పదికి పైగా ఫిషింగ్ బోట్లు ఒక పెద్ద అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక పడవలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలెట్ గుర్తు మార్పుపై తంగళ్ళపల్లిలో సంచలనం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించగా, ఆ గుర్తును ఆకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది.ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్‌లో బైరి రమేష్ శక్తి ప్రదర్శన

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ,

Scroll to Top