PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జీడిగుప్పలో స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం లో జీడిగుప్ప పి హెచ్ సి ఆధ్వర్యంలో వైద్యాధికారులు డాక్టర్ నిరంజన్ కుమార్, డాక్టర్ హేమంత్ ల నేత్రుత్వంలో సోమవారం జీడిగుప్పలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు విచ్చేసిన చింతూరు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైభవంగా కలెక్టరేట్ లో బతుకమ్మ వేడుకలు…..

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం, బతుకమ్మ సంబరాల్లో భాగంగా సోమవారం రెండోరోజు కలెక్టరేట్ లో సంక్షేమ శాఖలచే అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు, జిల్లా అధికారులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీ తదితర సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన అటుకుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మ లు పేర్చి ఆడుతూ, పాడుతూ తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే విధంగా వైభవంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొగ్గుల కాలనీఅంటే అధికారులకు చిన్న చూపా

పయనించే సూర్యుడు సూళ్లూరుపేట( మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బొగ్గుల కాలనీ లో వీధిలైట్ల వెలిగి దశాబ్దాలు గడిచిపోతున్నాయి పట్టించుకుని అధికారులే లేరు ఈ రోడ్డు నుంచి వెళ్తుండగా రోడ్డు మధ్యలో పాములు తేలు జరిలు రోడ్డు మీద దోబూచులాడుతున్నాయి రోడ్డు పక్కనే పెద్ద కాలం ఉండగా ఆ కాలం నుండి వస్తున్నాయి ఇకనైనా అధికారులుస్పందించి వీధిలైట్లు వేయాలని బొగ్గులు కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలి..

జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్ అన్నారు. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 రిపోర్టర్ (కే.శివ కృష్ణ) సోమవారం,స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కలెక్టర్ కార్యాలయ పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ఇతర జిల్లాల కంటే ర్యాంకింగ్లో మొదటి మూడు వలసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) దసరా పండుగ సందర్భంగా “యాడికి యువత” ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను వేములపాడు రోడ్డు లోని మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో యాడికి పట్టణ సి.ఐ.ఈరన్న చేతుల మీదుగా టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జూటూరు అబ్దుల్ రజాక్, తిరం పురం నీలకంఠ ,నీలూరు విశ్వనాథ్, కడ్డీల నాగేంద్ర,గుండా నారాయణస్వామి, ఇలాహి, జనసేన సునీల్,

Scroll to Top