PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజరాజేశ్వరి దేవి అలంకరణలో పెద్దమ్మ తల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి సోమవారం మొదటి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉదయం సుప్రభాత సేవ గంగా స్నానం పట్టు వస్త్రాల సమర్పణ పంచామృతాభిషేకం హోమాది కార్యక్రమాలు నైవేద్య సమర్పణ మహా మంగళహారతి శాస్త్రోపవేతంగా వేద పండితుల సమక్షంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాదాపుగా 600 మందికి పైగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మా గ్రామానికి రోడ్డు కావాలంటూ ర్యాలీ చేపట్టిన యువత

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే. శివ కృష్ణ) కర్లపాలెం మండలంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి ఉన్న రహదారి పాడైన అసలు నాయకులు హామీ ఇస్తున్నారే కానీ పట్టించుకోవటం లేదని కర్లపాలెం మండలం పెద్ద పులుగువారిపాలెం, గణపవరం గ్రామాలకు చెందిన యువకులు సోమవారం ర్యాలీగా ఆ గ్రామాల నుంచి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రహదారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంబీబీఎస్ సీటు సాధించిన రైతు కుమారుడు

// పయనించే సూర్యుడు //సెప్టెంబర్22// మక్తల్ మక్తల్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టిన . పుల్ల కోరి సిద్ధూ ఎంబీబీఎస్ సీటు సాధించిండు . మాధ్వార్ గ్రామానికి చెందిన పుల్ల కోరి సత్యమ్మ పిడ్డెప్ప దంపతుల కుమారుడు. పుల్ల కోరి సిద్ధూ. నీట్ యూజీ పరీక్ష రాయగా, జూన్ 14వ తేదీన వెలువడిన ఫలితాల్లో 720 మార్కులకు గానూ 473.సాధించాడు. ఆల్ ఇండియాలో .86699 ర్యాంకుతో ప్రతిభ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీకాళహస్తిటెంపుల్ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా జనసేన పార్టీ సైనికుడు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) మా అన్న సోదర సమానులుజనసేన పార్టీ నిస్వార్థ సైనికుడు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన శ్రీ కొట్టే సాయిప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిసిన సూళ్లూరుపేట జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల రమణ, రాయలసీమ జోనల్ కమిటీ నెంబర్ షేక్ మాభాష, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దాస్, రామగిరి రేవంత్, చేని సూరి, శంకు సురేష్, వీర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ నెల 25న మక్తల్ నియోజకవర్గం కేంద్రానికి మందకృష్ణ మాదిగ రాక..

కరపత్రల విడుదల ఈనెల 25న చేయూత పెన్షన్ దారుల మక్తల్ నియోజకవర్గ సన్నాహక మహాసభ. వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయకపోతే వికలాంగుల ఆత్మబంధువు మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో వికలాంగులతో పాటు చేయూత పింఛన్దారులందరూ ఏకమౌతారని అంబేద్కర్ చౌరస్తాలో సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమవేశనికి జిల్లా ఇన్చార్జి ముఖ్యఅతిథిలుగా

Scroll to Top