PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 20 చింతూరు మండలం ఏరియా ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో సూపెరెంట్ డాక్టర్ పి . కోటిరెడ్డి పుల్లయ్య ఆధ్వర్యంలో స్వస్తి నారి స శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మరియుసబ్ కలెక్టర్ ఇందులో భాగంగా చింతూరు ఏరియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరం నిర్వహించి మహిళలు గర్భిణు తో బాలింతలకు వైద్య పరీక్షలు చేశారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయలచెరువు లో ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 శర్మాస్ వలి మండల రిపోర్టు యాడికి రాయలచెరువులోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ మరియు వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, భాస్కర ఫర్టిలైజర్స్ దుకాణాలలో ఎరువులను వాటి రికార్డులను పరిశీలించడం జరిగినది.న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులు సరిగా లేని రూ.1,85,000 ఎరువులకు అమ్మకపు నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. యూరియా కృత్రిమ కొరత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలం మెండోరా గ్రామంలో నూతన మంచినీటి ట్యాంకును ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ ఈరోజు శనివారం రోజున మెండోరా గ్రామంలో ఎస్ సి కాలనీలో మండల పరిషత్ నిధులతో నిర్మించిన నూతన మంచినీటి ట్యాంకును ఈరోజు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్క విలువైనదే కనుక నీటిని పొదుపుకుని వాడుకుని మన ఇంటి అవసరాలను తీర్చుకోవాలని ఎప్పటికప్పుడు ట్యాంకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గౌరారం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పయనించే సూర్యుడు గాంధారి 21/09/25 ఈరోజు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ ఆటలు ఆడించడం జరిగింది. వారు సంతోషంగా ఆటపాటలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటలు ఆడారు. తదనంతరం బతుకమ్మను గుండంలోని బావిలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరోజా, సరిత, పెంటయ్య, బాపూ రావు, శశికాంత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మున్సిపల్ చైర్ పర్సన్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంద్ర – స్వచ్చంధ్ర .ఎస్ ఏ ఎస్ ఏ కార్యక్రమములో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంశం పై ప్రతి మున్సిపాలిటి నందు కార్యక్రమం నిర్వహించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పురపాలకసంఘ కార్యాలయ ఆవరణం నందు మునిసిపల్ చైర్

Scroll to Top