PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు మంత్రి దామోదర్ నరసింహ ఆహ్వానం..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లో శాలువతో సత్కరించి అమ్మవారి పట్టు వస్త్రాలు లడ్డు ప్రసాదాలు అందజేత.ఆహ్వాన పత్రిక అందజేసిన ఏఐసీసీ కార్యదర్శి అల్లంపూర్ మాజీ శాసనసభ్యుడు డాక్టర్. ఎస్. ఏ. సంపత్ కుమార్.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఈ నెలలో శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ అమ్మవారి దేవస్థానం జరగబోయే శరణన్నవరాత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఎం.పీ.పీ. ఉమాదేవి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు ఎం.పీ.పీ.ఉమాదేవి తో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శశికళ, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఏ.వో. నాగేశ్వర్ రెడ్డి జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సీతారాం ఎం.పీ.టీ.సీ.వెంకట నాయుడు తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతగానితనం!

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు ఇంచార్జి సెప్టెంబర్ 20 భారతదేశము ఒక విలక్షణమైనది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులను సామాజిక ఆర్థిక సంస్కృతిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం పలువర్గాలుగా విభజింప పడ్డాయి. అందులో భాగంగానే భారత దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన స్థాయిలో హక్కుల అందాలని ఆ హక్కులు సక్రమంగా అమలు జరగటం కోసం రాజ్యాంగంలోని ప్రత్యేక చట్టాలను రాయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఐదు మరియు ఆరవ షెడ్యూలు పూర్తిగా

Scroll to Top