PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన రైస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన రాజంపేటఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.ఈనేపథ్యంలోనే రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సుండుపల్లె మండలం తిమ్మసముద్రం,పెద్ద బలిజపల్లి గ్రామాల నుందు పర్యటిస్తూ ప్రభుత్వ అధికారులతో కలిసి నూతన రైస్ కార్డులను నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ తో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూడు లక్షల ఎల్ఓసి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే…

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ s/o ఏది రమేష్ గౌడ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసి లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చట్టి గ్రామపంచాయతీ పరిధిలో యూరియా పంపిణీ లో ఆదివాసీ జేఏసీ చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మంచినీటి సరఫరా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది. దానికి గాను పంచాయతీ పరిధిలోని రైతులు వందలాదిగా రావడం ద్వారా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం తో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసి జేఏసీ చింతూరు మండల కమిటీ వారు యూరియా కోసం విచ్చేసినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా మంచినీటిని ఏర్పాటు చేసి అందరికీ కూడా

తెలంగాణ

కాకినాడ జిల్లాలో ఆరు వరసల రహదారి నిర్మాణం

జాతీయ ప్రాధికార సంస్థ సహకారంతో అవగాహన సదస్సు**సదస్సు హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే** పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ )* సెప్టెంబర్, 18:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు వరసల రహదారి నిర్మాణం పై జాతీయ ప్రాధికార సంస్థ సహకారంతో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సు కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభహాజరు అయ్యారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికలాంగుల హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక

(సూర్యుడు సెప్టెంబర్ 19 రాజేష్) మండల కేంద్రంలో శుఫక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అయ్యగల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, వరుసగా 20 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార

Scroll to Top