PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలకు రక్షణ ఏది ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలు పటిష్టంగా ఎందుకు అమలు చేయటం లేదో అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 ✍️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక భూచట్టాలు అమలకు నోచుకోక ఏజెన్సీ భూభాగం మొత్తం కూడా నాన్ ట్రైబల్ కబ్జాలోకి వెళ్ళిపోతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. అడ్డతీగల మండలం సరంపేట గ్రామంలో శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20// మక్తల్ తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజు హైదరాబాదులో ప్రజా దర్బార్ ప్రజావాణిలో విన్నవించేందుకు బయలుదేరుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకులను ఇంటి దగ్గరనే అరెస్టు చేసి ప్రభుత్వం నిర్బంధము ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి ఆర్ గోవింద్ రాజ్ విమర్శించారు .. మక్తల్ పట్టణ టౌన్ లో ఎన్ భాగ్యలక్ష్మి, నరసింగమ్మ, హెల్పర్లను మక్తల్ ప్రాజెక్టులోని అంగన్వాడి టీచర్లను హెల్పర్లను , మక్తల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయండి:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజని కోరారు.పాడేరు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని,అలాగే మన్యం పితూరులో పాలుపంచుకొన్న స్వతంత్ర సమరయోదుల గుర్తుగా ప్రభుత్వ కార్యాలయాలకు వారి పేర్లు పెట్టాలని,గతంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైలెవెల్ బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్..

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మక్తల్ ఎస్ ఐ కి వినతి పత్రం అందజేత

దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అంజిరెడ్డి చరిత్ర హీనుడు….. మహనీయులపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. దళిత,బహుజన ప్రజా సంఘాలు & రాజకీయ పార్టీలు //పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20// మక్తల్ స్కాలర్స్ జూనియర్ కాలేజ్ మరియు రేడియంట్ హై స్కూల్ యజమాని అయిన అగ్రకుల అహంకారి అంజిరెడ్డి* మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ టు మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా… అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ…

Scroll to Top