PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెస్ట్ టీచర్ అవార్డులు అందజేత

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్19//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బెస్ట్ టీచర్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని మాధ్వార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. వెంకట్రాములు ఉపాధ్యాయులు .రాములు స్థానిక ఎంఈఓ మరియు ఎంపీడీవో చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ అనిల్ గౌడ్. ఎంపీడీవో రమేష్.మాట్లాడుతూ వీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఉపాధ్యాయ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు “స్వచ్ఛత హీ సేవ” కార్యక్రమం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈ సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని తేదీ:18.09.2025 నుంచి తేదీ:02.10.2025 వరకు “స్వచ్ఛత హీ సేవ” అను కార్యక్రమం చేయుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన నేపధ్యంలో సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిథిలో CTU యూనిట్స్ గుర్తించి మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం సూళ్లూరుపేట పట్టణం నందు ఈరోజు “స్వచ్ఛత హి సేవ ” కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట పురపాలక సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ… రక్తదానం

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20//మక్తల్ పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన తెలంగాణ పోరాట యోధులను స్మరించుకుంటూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ అమరవీరులు మనందరికీ స్ఫూర్తిదాయకమని అట్లాంటి గొప్ప త్యాగాలు కలిగిన మనుషులను గుర్తు చేసుకుంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రక్తదానం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెంకటగిరిలో ని జడ్పీ హైస్కూల్ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును వెంకటగిరి లోని “జెడ్.పి.హైస్కూల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైలెవెల్ బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్..

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు

Scroll to Top