PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

వికలాంగుల పెన్షన్స్ పెంచాలి

—- బోధన్ ఎమ్మార్వో కు వినతి పత్రం—— వినతి పత్రం అందజేస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం వి హెచ్ పి ఎస్, ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి చేసి ఎమ్మార్వో విట్టల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ..వికలాంగులకు 6000/- […]

తెలంగాణ

ప్రభుత్వ భూమిలో అనుమతులు ఇవ్వాలని అధికారులకు బెదిరింపులు

అక్రమంగా భూమిని కొనుగోలు చేసిన పదవి విరమణ పొందిన ప్రదానోపాద్యాయుడు భూమి విషయంలో ఎమ్మార్వో తో వాగ్వాదం స్టాంప్ పేపర్ల పై భూమి అమ్మడం ఒకరు వంతు పాస్ పుస్తకాలు చూయించి వెంచర్లు చెయ్యడం ఒకరి వంతు అమ్మడం కొనడం ఇద్దరు మాజీ ప్రభుత్వ ఉద్యోగులే 290 ఒకే ఖాతా నంబరు తో రెండు సర్వే నంబర్లు

తెలంగాణ

పెనుమాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి)ఆర్.ఎం.పి డాక్టర్ పెను మాల కృష్ణమూర్తి సేవలు అభినందనీయమని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని రాష్ట్ర ఆర్ఎంపి అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు తెలిపారు. కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా అల్లవరం మండలం గోడిలంక ఆయన స్వగ్రామంలో పేద కార్యానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు .ఈ సందర్భంగా రాష్ట్ర

తెలంగాణ

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండల ప్రతినిధి జే. నాగరాజ) స్థానిక సంత గేటు నందు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఉన్నత పాఠశాల 1988=89 పూర్వపు విద్యార్థులు ఆధ్వర్యంలో కుప్పం పిఇఎస్ వైద్య నిపుణులచే నిర్వహించిన ఈ శిబిరంలో మండల వ్యాప్తంగా 120 మంది రోగులు పాల్గొనగా వారిలో 20 మంది ఎంపికైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు 1988/89 పూర్వపు

తెలంగాణ

గాలి వానతో కూలిన ఇల్లు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 చౌడేపల్లి మండలం ప్రతినిధి జె నాగరాజ) గాలివాన తో ఓ ఇల్లు కూలింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది బాధితుని కథనం మేరకు మండలంలోని పరికతన పంచాయతీ మడుకూరుకు చెందిన మునుస్వామి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు గ్రామంలో అతనికి ఒక ఇల్లు ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న జడివానకు మునుస్వామి ఇల్లు నేలమట్టమయింది ఒకవైపు మాత్రమే గోడ కూలి పడటంతో ఆ సమయంలో ఎవరు

Scroll to Top